వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆ
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్ర�
సమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. వారి సేవలు అమూల్యమైనవి.. విద్యార్థులు గురువుల బోధనలను శ్రద్ధగా విని బాగా చదవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు శ్రమించాలి.’ అని పంచాయతీరాజ్
వరంగల్ : కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కేంద్రంలో కొత్త గా మంజూరు అయిన పెన్ష
వరంగల్ : నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్
మహిళా సంఘాలకు మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలు నగరాలు, పట్టణాల్లోని పబ్లిక్ టాయిలెట్ల అప్పగింత ప్రతి సీటుకు నెలకు రూ.2500 చొప్పున చెల్లింపు గ్రేటర్ వరంగల్లో 1200 సీట్లతో 178 టాయిలెట్ల నిర్మాణం నగరాలు, పట్టణాల్ల�
వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినిల వినాయక నిమజ్జన ఊరేగిం�
వరంగల్ : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అద్భుత ఫలితాలు సాధించామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుస్తున్నాయన్నారు. రూ.2కోట్లతో చేపట్టిన ప�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా క్వింటాల్కు రూ.65 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు.
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్ల్లు ఎస్పీ జె.సురేందర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేం