నల్లబెల్లి క్రాస్రోడ్డులోని 365 జాతీయ రహదారి నుంచి గిర్నిబావి వరకు 24 ఫీట్లతో రెండు లేన్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ. 15 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు.
Minister errabelli | తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించడం మంచి పరిణామం అని తెలంగాణ సాయుధ పోరాట యోధులు కత్తెరశాల కుమరయ్య (95), అడవయ్య బేరే (91) అన్నారు.
Minister Errabelli Dayakar Rao | సీఎం కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలు పకడ్బందీగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులకు చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు మొత్తం ఈ కార్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందకు చర్యలు తీసుకుంటున్నారు. సమగ్రాభివృద్ధికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్మార్ట్స�
Minister Errabelli Dayakar rao | రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు,
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల విశ్వ బ్రాహ్మణ సంఘంనూతన కమిటీ బాధ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్య�
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ కల్వర్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన దేశాయిపేట- పైడిపల్లి ప్రధాన రహదారి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అం
వెయ్యిస్తంభాల గుడికి యునెస్కో గుర్తింపునకు కృషి చేస్తానని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. కాకతీయుల కళావైభవానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి శనివారం ఆయన రూ. కోటి కేటా�
వరంగల్ : వినాయక నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలేని జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వినాయక మండపాల బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయాలని అధికారులను పంచ�
వరంగల్ లీగల్: పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థలకు వారధిగా నడుచుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి తెలిపారు. రెండు రోజుల పాటు పారా లీగల్ వలంటీర్లకు ఏర్పాటు చేసిన శి
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�