కసరత్తు చేస్తున్న జీడబ్ల్యూఎంసీ ఏ మైనస్ రేటింగ్తో రూ. వంద కోట్లలోపు పొందే అర్హత అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రెండు బ్యాంకులు రూ.148 కోట్లతో రుణ ప్రతిపాదనలు తయారీ కౌన్సిల్ తీర్మానం పంపించడమే తరువాయి.. �
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలి : కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్, నవంబర్ 18 : రైతు వేదికల్లో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, పంచాయత�
కరోనా టీకాలు వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సంగెం/గీసుగొండ, నవంబర్ 18: కరోనా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి ఆదర్శంగా నిలువాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. స�
పోచమ్మమైదాన్/కాశీబుగ్గ/వరంగల్ చౌరస్తా, నవంబర్ 18: కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ ములుగురోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీరమా సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం �
దుగ్గొండి: ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. బుధ
కూరగాయల సాగుతో ఏటా మూడింతల ఆదాయం పెట్టుబడి, రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ రైతులను ప్రోత్సహిస్తున్న వ్యవసాయ అధికారులు ఐదేళ్లుగా కాకర, బీర, టమాట పండిస్తున్న బీమ్లాతండా రైతు ఏడాదిలో మూడు పంటలు అన్ని ఖర్చులు
పోచమ్మమైదాన్: వరంగల్ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి డీ.వాసంతి సోమవారం తనిఖీ చేశారు. దేశాయిపేట, ఏనుమాములు, సర్దార్పేటలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ �
మేడారంలో భక్తుల పూజలు కాళేశ్వరంలో కార్తీక సందడి నేటి నుంచి గోదావరి మాతకు ప్రత్యేక హారతి గోవిందరావుపేట/ వెంకటాపూర్/ తాడ్వాయి/ కాళేశ్వరం, నవంబర్ 14 :ఆదివారం సెలవు కావడంతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్ల�
జిల్లాలోని పాఠశాలల్లో కార్యక్రమాలు విద్యార్థులకు పలు రకాల పోటీలు పిల్లలకు స్వీట్లు, బహుమతుల పంపిణీ చాచా నెహ్రూకు ఘన నివాళి నర్సంపేట/నర్సంపేట రూరల్/దుగ్గొండి, నవంబర్ 14: చాచా నెహ్రూ జయంతిని పురస్కరించు�
అన్నదాతలకు రుణాలు అందించేందుకే సంఘాల ఏర్పాటు ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్ జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల వారోత్సవాలు షురూ ఖానాపురం, నవంబర్ 14: రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని ఓడీసీఎం�
పేద ప్రజలకు అవగాహన కల్పించాలి బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు వరంగల్ చౌరస్తా, నవంబర్ 13: న్యాయపరమైన అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు �
కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులకు ఇబ్బందులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఐనవోలు నవంబర్ 13 : కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వర్ధన్నపేట ఎమ