నిబంధనలు పాటించని వాహనదారులు డ్రైవర్ల బాధ్యతారాహిత్యం గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు ఖిలావరంగల్, నవంబర్ 25: కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మరికొందరి అతివేగం.. వెరసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమ �
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు మారిన వాతావరణ పరిస్థితులే కొనుగోళ్లలో జాప్యానికి కారణం జిల్లాలోనే ఉత్తమ సంఘంపై విమర్శలా..? ఎంపీపీ ప్రకాశ్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షమేఓటర్లలో టీఆర్ఎస్కు భారీ ఆధిక్యందరిదాపుల్లో లేని ప్రత్యర్థి పార్టీలురేపే నామినేషన్ల ఉపసంహరణ వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎమ్మె
చెన్నారావుపేట, నవంబర్ 22 : గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పాత సొసైట�
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లతో 90శాతం మంది టీఆర్ఎస్సోళ్లే చిన్న జిల్లాలు, కొత్త మండలాలు, పంచాయతీల ఏర్పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలు, నిధులు దేశంలో మరెక్కడా లేని విధంగా పంచాయతీరాజ్ వ్య
ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్నది ఇక్కడే సెంటిమెంట్ జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 8మంది ఎమ్మెల్సీలు ఇప్పటికే నలుగురు,కొత్తగా నలుగురికి అవకాశం ప్రస్తుతం మంత్రి సత్యవతి, సారయ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ నాలుగు సెట్లు దాఖలు పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పండుగ వాతావరణంలో కార్యక్రమం పోచంపల్లికి శుభాకాంక్షల వెల�
వర్ధన్నపేట, నవంబర్ 22 : గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సఖీ జిల్లా ప్రతినిధి టీ.సుధ, ఎం.నిర్మాళాదేవి సూచించారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో మణికంఠ గ్రామైక్య సం ఘం ఆధ్వర్యంలో న�
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బిర్యానీ సుబేదారిలో కొత్త ఔట్లెట్ సుబేదారి, నవంబర్ 22 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్యారడైజ్ బిర్యానీ ఇప్పుడు చారిత్రక ఓరుగల్లు మహానగరానికి వచ్చేసింది. ఇన్నాళ్లు హైదరాబాద్ కేంద�
బండి, రేవంత్పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అవగాహన లేని ఆరోపణలు మానుకోండి దేశంలో ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు తెలంగాణలో వానకాలం ప్రతి గింజనూ కొంటామని స్పష్టం బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని ర
పక్క రాష్ర్టాల నుంచి వెల్లువలా వలసలు మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీల రాక ఏటేటా పెరుగుతున్న సంఖ్య పత్తి, మిరప సీజన్లలో విరివిగా పనులు స్వరాష్ట్రంలో టీఆ�
దుగ్గొండి, నవంబర్ 20: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రావు అన్నారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస