వీడనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదట పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు కొవిడ్ నిబంధనల ప్రకారం కౌంటిం�
సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెల్లబంగారానికి డిమాండ్ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న ధర ఎనుమాముల మార్కెట్లో గరిష్ఠంగా రూ.8,500 మార్కెట్ చరిత్రలో ఇదే రికార్డు గత ఆగస్టులో పాత పత్తికి రూ.8,230 ధర మరింత పెరి�
వరంగల్, నవంబర్ 1: విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. మీర్పేట్ కమిషనర్గా బదిలీపై వెళుతున్న అదనపు కమిషనర్ నాగేశ్వర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం సోమవారం
ఖిలావరంగల్, నవంబర్ 01: జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో �
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిబంధనలు పాటించని వారిపై కొరడా హెల్మెట్ లేని వారికి కౌన్సెలింగ్, జరిమానా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనాలు సీజ్ స్వయంగా తనిఖీల్లో పాల్గొ�
గణపురం : గడిచిన ఏడున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నుంచి మంజూరైన పథ�
అన్నదాతలకు ఊతంగా అనేక సంక్షేమ పథకాలు పొలాలకు పుష్కలంగా జలాలు 24గంటల పాటు కరెంటు సకాలంలో ఎరువులు, విత్తనాలు యంత్రాల కోసం భారీ సబ్సిడీలు పెట్టుబడుల బాధ లేదు వందశాతం తగ్గిపోయిన రైతు ఆత్మహత్యలు ఇతర కారణాలతో �
మొదటి ఏడాదిలోనే లాభాలు గడించడం అభినందనీయం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఎఫ్పీవో సభ్యులు ముందుకు రావాలి అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ గొట్టె శ్రీనివాసరావు చెన్నారావుపేట, అక్టోబర్ 26: మండలంలో పే�
అలసత్వం ప్రదర్శించొద్దు ఉపాధిహామీ’లో వేగం పెంచాలి డీఆర్డీవో సంపత్రావు గీసుగొండ, అక్టోబర్ 26: పల్లెప్రగతిలో చేయాల్సిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. మండలంల
ఆరు డివిజన్లలో మేయర్, కమిషనర్ పర్యటన వరంగల్,అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారానికే డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నగర మేయర్ గుండు సుధా రాణి అన్నారు. మంగళవారం కమిషనర్ ప్రావీణ్యతో కల�
కలెక్టర్ బీ గోపి వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లతో సమావేశం ఖిలావరంగల్, అక్టోబర్ 25 : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవ�