నర్సంపేట: తండ్రికి తలకొరివి పెట్టి ఋణం తీర్చుకున్నది ఓ కన్నకూతురు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చినాయక్తండాలోజరిగింది ఈ సంఘటన. బుచ్చినాయక్తండాకు చెందిన రైతు అజ్మీర చ�
సంగెం/గీసుకొండ/రాయపర్తి/నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/పోచమ్మమైదాన్, నవంబర్ 12: మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను డీఈవో వాసంతి శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు
కాలం వెళ్లదీస్తున్న కేంద్ర ప్రభుత్వంపంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యాన్ని కొనాలిరైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వర్ధన్నపేట, నవంబర్ 12: రైతులు, ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడ
వరంగల్, నవంబర్ 12(నమస్తేతెలంగాణ): రైతులకు దన్నుగా నిలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. వాడవాడ నుంచి గులాబీ దండు కదిలింది. కేంద్రం యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్తో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహ
ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనాలి తెలంగాణకు మొండిచేయి చూపుతున్న మోదీ సర్కారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట, నవంబర్ 12: తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగ
ఆకుకూరలకు పెట్టింది పేరు ఖిలా నుంచే నగర ప్రజలకు సరఫరా పర్యాటకులను కట్టిపడేస్తున్న పచ్చని చేలు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఆదర్శంగా నిలుస్తున్న ఖిలా వరంగల్ రైతులు ఖిలావరంగల్, నవంబర్ 11 : వరంగల్ కో�
స్టేషన్ ఘన్పూర్/రఘునాథపల్లి, నవంబర్ 10 : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అ�
రేపు మహానగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్షరెండు జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీటీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం వరంగల్, నవంబరు 8 (నమస్తేతెలంగాణ ప�
తెలంగాణలోనే ఈ ఊరు స్పెషల్.. అన్ని గ్రామాల్లో దసరా ఉత్సవాలకు ముందు తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతుకమ్మను అలంకరించి సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ కాగా … ఈ గ్రామంలో దీపావళి తర్వాత బతుకమ�
గజం ధర రూ.5వేలుంటే.. ఏడున్నర వేలున్నట్లు నిర్ణయం ఓ గ్రామంలో రూ.15 కోట్లకుపైగా చెల్లింపులు భూసేకరణలో రెవెన్యూ అధికారుల చేతివాటం తాజాగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్ అక్రమాలపై విచారణ.. నిజమేనని ప్రా�
రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత నగరంలో ప్రారంభమైన స్వెటర్ల అమ్మకాలు ఊపందుకున్న కొనుగోళ్లు కరీమాబాద్, నవంబర్5: శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే నేస్తాలు వచ్చేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో వ�
సంగెం: సంగెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ గోపి అభినందించారు. భారత ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వం, డ్రాయింగ్, క్విజ్ పోటీల్లో సంగె�