వ్యవసాయానికి కూలీల కొరత నానాటికీ తీవ్రమవుతున్నది. ఈ క్రమంలో రైతులకు మేలు చేసేందుకు అనేక రకాల యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయం సులువుగా మారేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల వినియోగంలో ఇస్తున�
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. బీపీ, షుగర్తో బాధపడుతూ కనీసం మందులు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న ఎంతో మంది నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా మంద
కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో ఏర్పాటు కానున్న పార్కు కోసం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ శివలింగయ్య గురువారం స్థల పర�
2015 కంటే ముందు ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ విధిగా అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. ఆధార్ నవీకరణపై సోమవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై పోస్�
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న టీఆర్ఎస్నే ప్రజలు ఆశీర్వదించి విజయాన్ని అందిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
కోతులు పోవాలె.. వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వానరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారి కనువిందు చేస్�
పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పకడ్బందీగా అమలవుతోంది.
ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర యువ జన, క్రీడా మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యాన రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబురాలను పోచమ్మమైదాన్ సెంటర్లో సోమవా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగులు భగ్గుమన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన, ఆకాంక్షల కోసం ఉద్యోగాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమించిన తమ మనోభావాలు దెబ్బతినేలా చులకనగా మాట్లాడడం శ�
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘స్వచ్ఛ భారత్-క్లీన్ ఇండియా మెగా డ్రైవ్' ముగింపు సమావేశం జ
కురవి మండల కేంద్రంలోని ఈఎంఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్) రాష్ట్ర స్థాయి క్రీడా, ఎంపిక పోటీలకు సన్నద్ధమైంది. నేటి నుంచి నాలుగురోజులపాటు జరిగే స్టేట్ మీట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చ�