రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇటీవల బుర్ర రమేశ్గౌడ్ శుక్రవ
దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలన్నా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ధార్మికవేత్తలు వేనోల్లా కోరుతున్నారు. యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా స�
ఆరుగురు గంజాయి స్మగ్లర్లపై మడికొండ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. మడికొండ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ను పది శాతానికి పెంచగా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
కేంద్రం ప్రభుత్వ పథకాల పరిధిలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల గోడును సాక్షాత్తూ కేంద్రమంత్రే పట్టించుకోలేదు. పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శనకు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రిని వేతనాలు పెంచాలని కోరిన సీవో, ఆశ
ఎనిమిదేళ్ల క్రితం అనుమతుల్లేకుండా ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన ఇళ్ల క్రమబద్ధీకరణకు సర్కారు కసరత్తు చేపట్టింది. జీవో 59 అనుసరించి అందిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు జిల్లాలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నా�
నర్సంపే ట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లోని గ్రామాలకు బుధవారం నర్సంపేటలోని గోదాము నుంచి బతుకమ్మ చీరెలను తరలించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సంపత్రావు చెప్పారు. గురువారం ఎను �
‘గత ప్రభుత్వాల హయాంలో పట్టణాల్లోని క్రీడామైదానల్లోనూ సరైన సౌకర్యాలు ఉండకపోయేవి. ఇక మారుమూల ప్రాంతాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన ప్రోత్సాహం లేక జాతీయ, అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులు వెళ్లల
ప్రభుత్వ సహకారంతో బతుకమ్మ, దసరా ఉత్సవాలు అదిరేలా ఏర్పాట్లు చేస్తా మని కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం ఉర్సు రంగ లీల మైదానంలో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
తమ కొడుకు క్షేమంగా ఇంటికి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ నెల 18న మండల కేంద్రంలో కనిపించకుండా పోయిన బాలుడు మంగళవారం వ్యవసాయబావిలో శవమై తేలాడు.