మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీ సులు నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమించిన వా రిపై అత్యాధునిక సాంకేతిక కెమెరాలతో పర్యవేక్షించి, జరిమానాలు విధిస్తున్నారు.
నిరుపేదల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం 3వ డివిజన్లోని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ప్రపంచంలో అరుదైన పూల పండుగగా తెలంగాణ బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తిం పు ఉన్నది. పూర్తిగా ప్రకృతిని ఆరాదిస్తూ తీరొక్క పూలతో సంప్రదాయ బద్ధంగా తొమ్మిది రోజుల పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా అంబరాన్నంటేలా
వృద్ధులను ఆదుకున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. మాకు నెలనెలా రూ.2016 చొప్పున ఫించన్ ఇస్తూ ఆసరా అవుతున్నడు. ఇదివరకున్న ఏ ప్రభుత్వం కూడా మమ్ముల పట్టించుకోలేదు. అర్హతలున్న వారికి పింఛన్లు ఇవ్వలేదు.
కలెక్టరేట్లో బుధవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్ ప్రాంగణానికి తరలివచ్చారు.
ముదిరాజ్ల అభ్యున్నతి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీపీ ఊడుగుల సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద చెరువు, గుట్ట చెరువు, రేగులకుంట, కొండైల్పల్లెలోని వల్లి చెరువులకు రూ. 1,12,500 విలువైన 37 వేల చే�
దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత బుధవారం వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు విశేష పూజలు అందించారు. వరంగల్లోని శ్రీశృంగేరి శంకరమఠంలో శారదామాతకు ప్రధాన అర్చకుడు సంగమేశ్వర జోషి ఆధ�
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతులు, ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుతున్నది. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్
వలస జీవులతో నిండిపో తున్న నగరాల్లో సొంత ఇళ్లు లేని వారు మరణిస్తే అంతి మ సంస్కారాలతోపాటు కర్మకాండలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన
మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. ఆదివారం 10వ వార్డులో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.
అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో ఆమె 44 మ
గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.