జూరాల డ్యాం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి కోసం రెండు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగా రు. వనపర్తి జిల్లా నందిమల్ల, జోగుళాంబ గద్వాల జిల్లా రేవులపల్లి వాసులు సోమవారం పీజేపీ వద్�
జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి గడువు పెంచి అవకాశం ఇచ్చినా.. పెండింగ్ పూర్తి కాలేదు. చివరకు రెండోసారి అవక�
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి
గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజ
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు శివారులో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్పునూరుకు చెందిన చాగల రాములు(50) మూడెకరాల్లో వరి సా�
చిన్నపిల్లల ర క్షణ, వారి బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి హెచ్ఎస్జే అనిల్కుమార్ జూకంటి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాకు విచ్చ
వనపర్తి జిల్లాలో ఎరువుల ధరలకు రెక్కలొ చ్చాయి. ఎమ్మార్పీ ధరలకంటే అధిక రేట్లకు ఎరువుల బస్తాలను అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది ముందే యూరియా కొరత ఉన్నదన్న క్రమంలో కొన్ని చోట్ల అందినకాడికి వ్యాపా రులు కానిచ్చేస్�
ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు.
పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బాలమణి. మదనాపురం మండలం దంతనూరు గ్రామం. ఈమె నాలుగు నెలల కింద ఇందిరమ్మ ఇల్లు పునాది నిర్మించుకున్నది. కచ్చితంగా ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యంతో ఉండడంతో అన్నింటిని సిద్ధం చేస
ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ అంతరాయంతో విసిగివేసారిన ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు మోక్షం లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాక మధ్యలో అస�
సన్నరకం సాగు చేస్తే మద్దతు ధరతో పాటు రూ.500ల బోనస్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎగనామం పెట్టింది. సీఎం, మంత్రులు బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పారని రైతులు మండిపడుతున్నారు. వనపర్�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వనపర్తి జిల్లాలోని 15మండలాల వారీగా ఒక్కో గ్రా మాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని అప్పట్లోనే స్రొసీడింగ్లు ఇచ్చారు. జనవరి 26వ తేదీన ఇండ్ల పథకంతోపాటు మరికొ