కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి
వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుం�
వరి పంటలు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచాయి. అలాగే మొక్కజొన్న ధాన్యం సహితం నెల రోజులకు పైగా మార్కెట్కు వస్తున్నది. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని మొదలు పెట్టాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుత�
వానకాలం సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వనపర్తి జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా, ఇతర పంటలైన మొక్కజొన్న సైతం పక్షం రోజుల కిందటి నుంచే మార్కెట్�
సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏదులకు చెందిన రైతు కొమ్ము ఆంజనేయుల
వేరుశనగ పంటను పండించడంలో రికార్డును మూటగట్టుకున్న వనపర్తి జిల్లా నేడు రివర్స్లో వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలు తలకిందులవుతున్నాయి. నామమాత్రంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం.. విత్తన ఖరీదు అ ధిక�
కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చ�
పండిన ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంటల దిగుబడుల అం చనాలు సక్రమంగా లేక పలు రకాల సమస్యలను రైతు లు అనుభవిస్తున్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం నెలకొన్నది. వనపర్తి జిల్లా అధికార పార్టీలో వర్గవిబేధాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు జరిగ�
జూరాల డ్యాం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి కోసం రెండు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగా రు. వనపర్తి జిల్లా నందిమల్ల, జోగుళాంబ గద్వాల జిల్లా రేవులపల్లి వాసులు సోమవారం పీజేపీ వద్�
జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి గడువు పెంచి అవకాశం ఇచ్చినా.. పెండింగ్ పూర్తి కాలేదు. చివరకు రెండోసారి అవక�
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి
గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజ
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు శివారులో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్పునూరుకు చెందిన చాగల రాములు(50) మూడెకరాల్లో వరి సా�