వనపర్తి జిల్లాలో ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోళ్లు అష్టకష్టాల మీద ము గిశాయి. రైతుల అగచాట్ల మధ్య.. అనేక ఒడిదుడుకులతో అయ్యిందనిపించారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకు�
పెబ్బేరుకు సమీపంలో జాతీ య రహదారి-44 పై సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ�
ఏడేళ్లు విజయవంతంగా నడిచిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రశ్నార్థకంలో పడవేస్తుంది. గతేడాది ఆగస్టులో చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో బీమాకు తూట్లు పడుతున్నాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లా కేసీఆర్ను సీఎంగా చూడాలన్న కోరిక రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
వనపర్తి జిల్లాలో 2027 జనగణన సర్వే కొనసాగుతోంది. మే 11న ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికారులు గడువులోపు సర్వేను పూర్తి చేయాలని పురమాయిస్తున్నారు.
గడచిన పదేండ్లలో పాలమూరు పల్లె గ్రామాలు సాగునీటి వనరులతో పునర్జీవం పోసుకున్నాయని, వలసలు వెళ్లిన వారంతా తిరిగి వారి..వారి గ్రామాల్లో ఆవాసాలు సుస్థిర పరుచుకున్నారని ప్రముఖ విశ్లేకుడు, తెలంగాణ ఉద్యమకారుడు
రైతు సంక్షేమాన్ని రాష్ట్ర సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మండిపడ్డారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చింతకుంటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సాట్స్ మ
అప్పల బాధలు తాళలేక మనస్తాపంతో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మహబూబ్నగర్ జిల్�
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సాల్కలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఓకే కుటుంబముకు చెందిన నలుగురు బుధవారం రాత్రి మృతి చెందారు.
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ గ్యాస్ ఇక్కట్లు మొదలయ్యాయి. కంపెనీల నుంచి క మర్షియల్ సిలిండర్ల సరఫరా ఏజెన్సీలకు ఓ పది రోజుల కిందటే నిలిచింది. అయితే హో టళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో మాత్రం �
కాంగ్రెస్ ప్ర భుత్వంలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు వే తనాల సమస్య వెంటాడుతున్నది. రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితులు కార్మికులవి. ప్రతి నెలా జీతం వస్తేనే వారి కుటుంబ బండి నడుస్తుంది.
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల గుట్ట సమీపంలోని ఓ మామిడి తోటలో మంగళవారం ఉదయం పునుగు పిల్లి అనారోగ్యంతో గ్రామస్తులకు తారసపడింది. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమివ్వగా వారు సాయంత్రం అక్కడికి చేర