వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ పీఠాలపై నలుగురు చైర్పర్సన్లు కొలువుదీరారు. వీరికి తోడు మరో 47 వార్డుల్లో కౌన్సిలర్లుగా మహిళలే గెలుపొందారు. దీంతో జిల్లాలో ఏ మున్సిపాల్టీలో చూసినా మహిళా రాజ్యం కనిపి�
టైలరింగ్.. చూడటానికి చాలా సాధారణ వృత్తి.. ప్రతి ఇంట్లోనూ ఈ పని అందరికీ తెలిసే ఉంటుంది.. బయట పనులు చేయకపోయినా చాలా మంది మహిళలు సొంత పని చేసుకుంటే సరి అనుకుంటూ ఈ రంగం వైపు మొగ్గు చూపుతుంటారు. అలా వేసిన ముందడుగ
ప్రేమికులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. తండావాసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం తండాకు చెందిన లోక్యానాయక్, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
‘తాను అధికార పార్టీకి చెందిన మహిళను కాద ని.. సర్పంచ్గా తాను చెప్పే పనులు చేయమంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది తిరస్కరిస్తున్నారు’.. అంటూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గాయత�
వనపర్తి జిల్లా కాంగ్రెస్లో బీఫాంల కుంపటి రాజుకున్నది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని
పనిచేసిన వారిని కాదంటూ.. కొన్ని వార్డుల్లో కొత్త వారికి బీఫాంలు ఇచ్చారని పాత కాంగ్రెస్కు చెందిన పలువురు కంట తడిపె�
అభివృద్ధి పనుల ప్రారంభంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డివెంకట్రెడ్డి పేర్లు పెట్టక పోవడంతో గమనించిన అధికారులు శిలాఫలకం మాయం చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్లో చోట�
వనపర్తి జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అవినీతిలో కూరుకు పోయింది. గడిచిన ఐదారేళ్లుగా రూ. కోట్లు అడ్డగోలుగా మూటగట్టుకుంటున్న కొంద రు అధికారుల బాగోతం ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది. ఇటీవలే పౌరసరఫరాల శాఖ డీఎం జగన్�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వెన్నుపోటు రాజకీయాలతో వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతున్నదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి
వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుం�
వరి పంటలు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచాయి. అలాగే మొక్కజొన్న ధాన్యం సహితం నెల రోజులకు పైగా మార్కెట్కు వస్తున్నది. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని మొదలు పెట్టాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుత�
వానకాలం సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వనపర్తి జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా, ఇతర పంటలైన మొక్కజొన్న సైతం పక్షం రోజుల కిందటి నుంచే మార్కెట్�
సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏదులకు చెందిన రైతు కొమ్ము ఆంజనేయుల
వేరుశనగ పంటను పండించడంలో రికార్డును మూటగట్టుకున్న వనపర్తి జిల్లా నేడు రివర్స్లో వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలు తలకిందులవుతున్నాయి. నామమాత్రంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం.. విత్తన ఖరీదు అ ధిక�
కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చ�