ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన సాయిచంద్కు మరణం లేదని, ఆయన ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప�
ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా ఇరువై మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకున్నది. వనపర్తి డిపోకు చెం�
RTC Bus Accident | వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
పదేళ్లుగా తె లంగాణలో వ్యవసాయం అంటే వరి సాగుబడులు అన్నట్లుగా మారిపోయింది. ఉమ్మడి పాలమూరులో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడంతో అన్నపూర్ణగా మారడంతో ఒక్కసారిగా �
తెలంగాణ సిద్ధాంతకర్త, తన చివరి శ్వాస వరకు స్వరాష్ట్రం కోసం పరితపించిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో శూన్యంలో సునామీ సృష్టించిన గొప
Farmers | ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ ర�
Farmers Protest | ధాన్యం కొనుగోళ్లలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
Paddy Procurement Scam | వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన బాలేశ్వర్రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు.
land grabbing | గత కొంతకాలం క్రితం దాదాపు 33 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో గోదాములు ఏర్పాటు చేసుకొని మిగతా భూమిని వారు చదును చేసుకుంటూ పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూ�
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్రావు బహిరంగ �
రాష్ట్రంలో అంతర్జాతీయ విద్య అందని ద్రాక్షగా మారింది. తెలంగాణ ప్ర భుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించడం, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి శిలాఫలకం ప్రారంభించడం
పరభాష మోజులో మన తెలుగును మరిచిపోతున్న రోజులివి. కానీ, ఆ యువకుడు అలా కాదు. తన ఈడువారంతా ఉద్యోగాలు చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు అక్షరాలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాడు.
ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగు�