సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో వనపర్తి జిల్లా యం త్రాం గం కృషి అభినందనీయమన్నారు. �
DAO : వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు గౌడ్ (Anjaneyulu Goud) అవినీతి అధికారులకు దొరికాడు. ఓ ఆగ్రో రైతు సేవా కేంద్రం యజమాని నుంచి శుక్రవారం రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పల్లెజనం బీఆర్ఎస్కే జైకొట్టింది. నారాయణపేట మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గత ఎన్నికల జోరు కొనసాగింది. అధికార పార్టీకి పల్లె జనం చుక్క
తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో వెంకటేశ్, పద్మ దంపతులు భాగ్యలక్ష్మి హోటల్ను న�
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడిని అత్త సర్ప్రైజ్ చేసింది. కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసింది. అయితే 101 రకాల వంటకాల్లో ఒక వంటకం తగ్గడంతో అల్లుడు కోరిన �
మదనాపురం మండల పరిధిలోని వాగు లో వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాగుపై సరైన వంతెన లేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. దీనిని గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో దాదా�
‘తాను చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసిన బడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా.. ఈ పాఠశాల నన్ను ఇంతటి వాడిని చేసింది. ఈ ప్రాంతానికే పెద్ద పేరు తెచ్చి పెట్టిన సరస్వతి నిలయం రూపురేఖలనే మార్చేస్తా’.. అంటూ గత మార
వనపర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ధర్నా చేస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్ట�