కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్రావు బహిరంగ �
రాష్ట్రంలో అంతర్జాతీయ విద్య అందని ద్రాక్షగా మారింది. తెలంగాణ ప్ర భుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించడం, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి శిలాఫలకం ప్రారంభించడం
పరభాష మోజులో మన తెలుగును మరిచిపోతున్న రోజులివి. కానీ, ఆ యువకుడు అలా కాదు. తన ఈడువారంతా ఉద్యోగాలు చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు అక్షరాలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాడు.
ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగు�
వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గురువారం ఆక్సిజన్ సిలిండర్ లీకేజీతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. టెక్నీషియన్స్తో చేయించాల్సిన పనిని ఎలక్ట్రీషియన్తో చేయించడంతోనే ఈ లీకేజీ ఘ�
Srisailam Project | దశాబ్దాల కిందట చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవో 98 ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా.. అమలు కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం పోరాటాలు చే�
‘నేను చెత్త కనిపిస్తే సహించను.. అన్ని ప్రాంతాల్లోనూ పరిశీలనకు వస్తా.. మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలి.. లేనిపక్ష్యంలో అధికారులపై చర్యలు తీసుకుంటాను’.. అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మున్సిపాలిటీల్లోని
వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అయూబ్ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణు, మైనార్టీ సెల్
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు
Municipal Elections | వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో మరో వైద్య విద్యార్థిని ప్రజాసేవకు ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏటిగడ్డ శాఖాపురం సర్పంచ్ స్థానానికి నిఖిత అనే ఎంబీబీఎస్ విద్యార్థిని పోటీ చే�
Vakiti Srihari | వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంతి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. గురువారం పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం మంత్రి ప్రసంగిస్తుండగానే.. మహిళలు అడ్డుతగిలారు.