వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది.
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడిని అత్త సర్ప్రైజ్ చేసింది. కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసింది. అయితే 101 రకాల వంటకాల్లో ఒక వంటకం తగ్గడంతో అల్లుడు కోరిన �
మదనాపురం మండల పరిధిలోని వాగు లో వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాగుపై సరైన వంతెన లేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. దీనిని గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో దాదా�
‘తాను చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసిన బడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా.. ఈ పాఠశాల నన్ను ఇంతటి వాడిని చేసింది. ఈ ప్రాంతానికే పెద్ద పేరు తెచ్చి పెట్టిన సరస్వతి నిలయం రూపురేఖలనే మార్చేస్తా’.. అంటూ గత మార
వనపర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ధర్నా చేస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్ట�
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకుడు రమేశ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశ
Road Accident | అడ్డాకుల జాతీయ రహదారి స్నేహ చికెన్ పరిశ్రమ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
Wanaparthy | వనపర్తిలో ఘరానా మోసం బయటపడింది. ఇంటి పత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల నుంచి రూ.2.61 కోట్లను కొట్టేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రజలను మోసాల నుంచి కాపాడాల్సిన పోలీస్ కానిస�
BRS Leader | జిల్లాలోని అమ్మడవాకుల బీఆర్ఎస్ నాయకుడు , మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్గౌడ్ ను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గౌనికాడి రాములు యాదవ్ ఆదివారం పరామర్శించారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి బాలుర మైదానంలో శంకుస్థాపన చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకా
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు 10 గంటలు పనిచేయాలని జీవోనెంబర్ 282ను విడుదల చే యడం దుర్మార్గమని సీఐటీయూ కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషే అన్నారు. జి ల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌ�