వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అయూబ్ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణు, మైనార్టీ సెల్
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు
Municipal Elections | వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో మరో వైద్య విద్యార్థిని ప్రజాసేవకు ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏటిగడ్డ శాఖాపురం సర్పంచ్ స్థానానికి నిఖిత అనే ఎంబీబీఎస్ విద్యార్థిని పోటీ చే�
Vakiti Srihari | వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంతి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. గురువారం పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం మంత్రి ప్రసంగిస్తుండగానే.. మహిళలు అడ్డుతగిలారు.
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో వనపర్తి జిల్లా యం త్రాం గం కృషి అభినందనీయమన్నారు. �
DAO : వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు గౌడ్ (Anjaneyulu Goud) అవినీతి అధికారులకు దొరికాడు. ఓ ఆగ్రో రైతు సేవా కేంద్రం యజమాని నుంచి శుక్రవారం రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పల్లెజనం బీఆర్ఎస్కే జైకొట్టింది. నారాయణపేట మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గత ఎన్నికల జోరు కొనసాగింది. అధికార పార్టీకి పల్లె జనం చుక్క
తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో వెంకటేశ్, పద్మ దంపతులు భాగ్యలక్ష్మి హోటల్ను న�