వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ధరణి కేజీబీవీ భవనంపై నుంచి కిందికి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు, ప�
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానం పద్దెనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.
వనపర్తి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఆదివారం సోషల్ మీ డియా వేదికగా అసత్యపు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలను కట
Amarachinta | అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. స్థానిక ఎన్నికలు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకనూన్ పల్లె భగవంత్ రెడ్
Kothakota | కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి హైదరాబాద్లో స్థిరపడిన కొత్తకోట మండల కనిమెట్ట గ్రామానికి చెందిన కలకొండ మణిమాల రవి ప్రకాష్ ద�
పండిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు (Paddy Procurement) చేయాలని డిమాండ్ చేస్తూ ఏదుల మండలంలోని సింగాయపల్లి రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలుపుతున్నారు.
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. వనపర్తి (Wanaparthy) మండలం పెద్దగూడెం తండాకు చెందిన గిరిజన రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరిచేలు కోసినప్పటికీ ధాన్యం కొ�
collector Adarsh Surabhi | ఇవాళ కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డి పల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన వరి పంటలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్తో కలిసి పరిశీలించారు. వెంకట్ రాములు అనే రైతు �