శాంతికి మారు పేరు యేసుక్రీస్తు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పాఠశాల సమీపంలో ఉన్న పొలం బోరు వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన విద్యార్థి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్కు ప్రమాదవశాత్తు తగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది.
MLA Megha Reddy | తెలంగాణ సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.
Bus Crash | వనపర్తి : పెబ్బేరులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు (Volvo bus)పెబ్బేరు సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
మానవ త్వం మంటకలిసింది.. అప్పుడే పుట్టిన ఆడశిశువును కర్కశంగా ముళ్లపొదల్లో వదిలేసిన హృదయ విదాకర ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. అమరచింత మండలం క్రిష్ణంపల్లి గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో గురువారం �
Harish Rao | నాపై ఎన్ని కేసులు పెట్టినా.. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ముఖ్యమంత్రిని ఎగవేతల రేవంత్రెడ్డి అని పిలుస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. వనపర్తిలో నిర్వహించిన రైతాం�
Niranjan Reddy | అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వనపర్తి ప్రజల్లోనూ హైడ్రా తరహాలో హడల్ మొదలైంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని నల్లచెరువు నీళ్లు పట్టణంలోకి రాకుండా కట్టిన గోడను గురువారం జేసీబీతో అధికారులు కూలగొట్టారు.
Wanaparthy | వరాహానికి గోమాత పాలిచ్చిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకున్నది. బుధవారం స్థానిక శ్రీ సాయివాణి కల్యాణమండపం ప్రాంగణంలో ఓ ఆవు కూర్చొని ఉండగా.. పంది వెళ్లి పాలు తాగింది.
ఈ ఏడాది మార్చిలో హీరో సిద్ధార్థ్, కథానాయిక అదితిరావు హైదరీల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు.
బీఆర్ఎస్ నుంచి బాజాప్తాగా 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు.
ACB Raids | రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రా ంతాల్లో ఏసీబీ దాడులు తీవ్రతరం చేసింది. నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు శా ఖల్లోని అవినీతి చేపల వ్యవహారంపై వేట మొదలుపెట్టింది. దాడుల్లో తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్య