కాంగ్రెస్ పార్టీలో తన స్థాయిని తగ్గించాలని చూసే వారికి సందర్భం వచ్చినప్పుడు బుద్ధి చెబుతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు కావాలనే తనపై విషం కక్కుతున
వనపర్తి జిల్లా కొత్తకోట (Kothakota) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న
Egg Bajji | మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టపడే ఆహార పదార్థా
Leopard | వనపర్తి జిల్లాలో ఓ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఖిల్లా ఘణపురం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా ఒక ఆవు, ఒక దూడ, మేకలపై చిరుత దాడి చేసినట్�
చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన వనపర్తి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కేఎస్ రత్నం, ఎస్సై నరేందర్ కథనం మేరకు.. ఈనెల 22న ఆత్మకూరు మండలంలో ఐదేండ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి అదే వా�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మొ దటి విడుత పూర్తి కాగా.. రెండో విడుత ప్రశ్నార్థకంలో పడింది. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో దాదాపు 199 యూనిట్లు అమలు కాగా..
వనపర్తి అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాహనంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో తాను ప్రజల త�
వనపర్తి జిల్లా కేంద్రం గులాబీమయమైంది. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌరస్తాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రోడ్ షో నిర్వహించగా జై కేసీఆర్, జై తెలంగాణ, నినాదాలతో హోరెత్తింది.
Niranjan Reddy | నియోజకవర్గంలో సాగునీళ్లను తీసుకువచ్చి తీసుకువచ్చి బతుకుదెరువుకు బాటలు వేశానని.. తాను మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతి పని రేపటి భవిష్యత్తు.. బతుకుదెరువు కోసమేనని మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ నియోజకవర�
వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసం కుస్తీ పడుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయగా.. అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను ర్యాలీ కోసం తరలించారు. మనిషి�
వనపర్తి వాసులు వివేకవంతులు, విజ్ఞానవంతులని మరోసారి ప్రజా దీవెనలతోనే ముందుకు సాగుతానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి నిరం