2023, జూలై 24.. వీఆర్ఏల జీవితాల్లో మర్చిపోలేని తేదీ. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏల రెగ్యులరైజేషన్ జీవో ఎంఎస్ నెంబర్ 81 విడుదల కావడం ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏల తరపున
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రెవెన్యూ శాఖలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభు
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలుచేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొ�
“చిరు ఉద్యోగులుగా గ్రామ పంచాయతీల్లో పనిచేసే వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పనితో కొద్ది పాటి జీతం తీసుకుంటున్న మాకు నెలకు వేల �
వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వార�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోరువానలతో ప్రాజెక్టులకు వరద పెరిగింది. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు
ఉద్యోగాలు క్రమబద్ధీకరించడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ..వీఆర్ఏలు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం వారి విద్యార్హత ఆధారంగా వివిధ పోస్టుల్లో రెగ్యులరైజ
వీఆర్ఏలు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉద్యోగులు. ఇంతకు ముందున్న వీఆర్వోతో మొదలుకొని తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హత మేరకు పని చేస్తూ తలలో నాలుకల�
వీఆర్ఏల క్రమబద్ధీకరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. వీఆర్ఏలను వారి విద్యార్హతను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, సబార్డినేట్లుగా ప్రభుత్వం నియమించనున్నది. ఈ మే�
నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తూ సోమవారం కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.