రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు పేస్కేల్కు సంబంధించి జీవో నంబర్ 81 విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్త్తూ సోమవారం వీఆర్ఏలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరు�
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, 7వ తరగతి పాసైనవారు, 10వ తరగతి పాసైనవారు, ఇంటర్ పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శ�
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పది పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు.
CM KCR | హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నీటి పారుదల సహా ఇతర శాఖ�
Telangana VRA | రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. వీఆర్ఏలను నీటిపారుదల శ�
వీఆర్ఏల క్రమబద్ధీకరణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. సీసీఎల్ఏ ఓ వైపు వీఆర్ఏల సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల వివరాలను సమగ్రంగా సేకర�
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వీఆర్ఏల కల సాకారం కాబోతున్నది. స్వరాష్ట్రంలో వీరి సేవలను గుర్తించి ఇప్పటికే ఓ సారి జీతాలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా రెగ్యులరైజ్ చేస్తామంటూ తీపికబురు అందించింది.
వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, జిల్లాలవారీగా వీఆర్ఏల వివరాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. 13 రకాల వివరాలను కోరుతూ ప్రత్యేక ఫార్మాట్ను జిల్లాలకు పంపించారు.
ఎన్నో ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత�
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అనేక సంఘాలు సంబురాలు జరుపుకున్నాయి. వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో 23 వేల కుటుంబాల్లో సంతోషం నిండిందని హర్షం ప్రకటించాయి.
వీఆర్ఏల రెగ్యులరైజ్కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై చిరుద్యోగుల్లో సంబురం అంబరాన్నంటింది. పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందన�