వీఆర్ఏల రెగ్యులరైజ్లో భాగంగా కనీస విద్యార్హత కలిగిన 5,073 మందిని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి శాఖకు కేటాయించింది. వారిలో 3,905 మందిని లష్కర్లుగా, 1,168 మందిని హెల్పర్లుగా నియమించనున్నది.
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకునే వ్యవహారంలో న్యాయపరమైన ఆటంకం ఎదురైంది. వీఆర్ఏ వ్యవస్థ సమాజానికి చేసిన సేవ గురించి, త్యాగం గురించి నేటికాలంలో చాలామందికి తెలియకపోవచ్చు. దేశ స్వాతంత్య్రానంతర�
తెలంగాణ వచ్చాక పైరవీలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయ ని, వీఆర్ఏల క్రమబద్ధీకరణలో ఆర్థిక ప్రయోజనంకన్నా మానవీయ దృక్పథమే ప్రామాణికంగా సీఎం కేసీఆర్ తీసుకొన్నారని వ్యవసాయ
అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఆదాయం పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని.. ఆయన ఆలోచన, మానవీయతతోనే వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉద
ఉమ్మడి రాష్ట్రం నుంచి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇక ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే సీఎం
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ) దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ పేస్కేల్తోపాటు ఉద్యోగ భద్రత కల్పించడంతో కొత్త జీవితం మొద�
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను ఇటీవల రద్దు చేసిన ప్రభుత్వం విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో వారిని నియమించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖలో లష్కర్లు, హెల్పర్లుగా చేరనున్న 5,073 మంది వీఆర్ఏలక�
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీచేసిన జీవో 81 అమలుపై హైకోర్టు స్టే విధించింది.
Minister Gangula | పేదలకు న్యాయం జరిగేలా బాధ్యతగా వీఆర్ఏలు పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 442 మంది విఆర్ఏలకు వివిధ శాఖల యందు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక ఉ�
Minister Sathyavathi | భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలను ముఖ్యమంత్రి కేసీఆర్ పేస్కేల్ ఉద్యోగులుగా మార్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న16,758 మంది వీఆర్ఏల �
Minister Talasani | వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీక
Minister Errabelli | వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అ�
గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ వేసి నియామకాలు �
ఇన్నాళ్లూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉండి చాలీచాలని వేతనాలతో పనిచేసిన ఈ చిరుద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించార