గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకంపై గందరగోళం కొనసాగుతున్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకుని ఉద్యోగాలు కల్పించాలని ఇచ్చిన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్
హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు (VRAs) మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్�
గ్రామాల్లో కొత్తగా వీఆర్వోలుగా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని రెవెన్యూవర్గాలు చెప్తున్నాయి. ఇతర శాఖల్లో పనిచేస్తున్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు తిరిగి వచ్చేందుక�
డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పాత వీఆర్వోలు, వీఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని నిరుద్యోగులు ఖండించారు. మంగళవారం వారు సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�
సమస్యలు పరిష్కరించాలంటూ సీ సీఎల్ఏ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సోమవారం ధర్నాకు దిగారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభు త్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నా రు.
వీఆర్ఏల విలీన సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ట్రెసా కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి పెండింగ్ సమస్యలను మంత్రికి వి�
వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ఖజానా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు వివరాలను పరిశ
ఒక్క నెల జీతం రాకపోతేనే కుటుంబం ఆగమాగం అవుతుంది.. కానీ వీఆర్ఏలకు ఐదు నెలలుగా వేతనాలు లేవు. దీంతో దాదాపు 15వేల కుటుంబాలు ఐదు నెలలుగా పస్తులు ఉంటున్నాయి.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2007 సంవత్సరం నుంచి 567 మంది పని చేస్తుండగా.. వీరందరికీ రెగ్యులరైజ్ ఉత్తర్వులు విడుదల కానుండడంతో హర్ష�
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఉద్యోగులను కడుపున పెట్టుకొని చూసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె�