రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్సభ స్థానం లెక్కింపు
మంగళవారం నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చేపడుతున్న ఏర్పాట్లు పక్కాగా ఉండాలని లెక్కింపు పరిశీలకురాలు నజ్మా సూచించారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో గల స్ట్రాంగ్ రూ
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధి�
లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచార పర్వానికి గురువారంతో తెరపడింది. మూడు నెలలుగా ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలకు విశ్రాంతి లభించింది. హోరెత్తిన మైకులు మూగబోయాయి.
నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. చేవెళ్ల మండలం గొ ల్లపల్లి గ్రామంలోని
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ సూచించారు.
ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. నియోజకవర్గం పరిధిలో 12 జిల్లాలు ఉండగా జిల్లాకో డిస్ట్రిబ్యూటరీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్
సార్వత్రిక ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి ఈసీ సిద్ధమవుతున్నది. ఇటీవలే ఓటింగ్ పూర్తయిన నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్కు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చ�
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా జూన్ 4న మంగళవారం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణల�
అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య హ్యాట్రిక్ సాధించారు. ఈ నెల 3వ తేదీన రాజేంద్రనగర్ డివిజన్లోని హిమాయత్సాగర్ �
నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబా�
మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మార్చడానికి ఎన్నికల సంఘం(ఈసీ) తిరస్కరించింది. ఓట్ల లెక్కింపును యథా ప్రకారం డిసెంబర్ 3వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ర్టాల అ�
పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది.
munugode by poll | ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి మూడంచెల శిక్షణ కూడా