ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు. జిల్లా పంచాయితీరాజ్ వనరుల కేంద్రం(డీపీఆర్సీ)లో ఏర్పాటు చేసిన కౌంటింగ
ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ | ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లె�
14 టేబుళ్లు.. 25 రౌండ్లు 30 నిమిషాలకో రౌండ్ పూర్తి నల్లగొండ, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండలో ఆదివార
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత �
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సం
నేటి రాత్రి వరకు కట్టలు కట్టే ప్రక్రియ.. ఆ తర్వాతే లెక్కింపు గురువారం ఉదయానికి తొలి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత హైదరాబాద్ సిటీబ్యూరో/నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నిర్వహ�
అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అధికారులకు సూచించింది. విద్యుత్
అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. 11 నగరపాలికలు,70 పురపాలికల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 71 పురపాలిక�