కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్పై ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా,
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనకాల ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంల్లో ఓట్ల లెక్కింపునకు ఏ
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ)లో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. బుధవారం ఎల్బీ స్టేడియం ఎల్వీఆర్ భవనం వేదికగా జరిగిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జరిగింది. టీవోఏ నూతన అధ్యక్షుడిగా, ప్రస్తుత రాష్�
దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. తొలుత నిజామాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికాన�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8గంటలకు మొదలు కానుంది. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో లెక్కింపునకు ఏర�
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఫలితం నేడు వెలువడనున్నది. ఈ మేరకు యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్లను హాజీపూర్ మండలం ఐజా ఇంజినీరింగ్�
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(మంగళవారం) జరగనున్నది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన పోలింగ్ జరుగగా, ఈవీఎంలను పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో
Lok Sabha Elections | తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్ల�
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న మంగళవారం కౌంటింగ్ కేంద్రం (ఎస్సారార్ కాలేజీ) ఎదుట గల రోడ్డుపై నుంచి వాహనాలను అనుమతించబోమని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఒకప్రకటలో తెలిపారు.
రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్సభ స్థానం లెక్కింపు
మంగళవారం నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చేపడుతున్న ఏర్పాట్లు పక్కాగా ఉండాలని లెక్కింపు పరిశీలకురాలు నజ్మా సూచించారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో గల స్ట్రాంగ్ రూ
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధి�