సర్ కార్యక్రమంపై ప్రజలకు సొంతంగా అవగాహన వచ్చేలా ప్రతి ఒక్కరూ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తకోట మండలం భూత్కూర్లో �
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్�
ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్య
గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా... ఇదేమిటి సర్? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ మొదలు కావడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. మరికొన్ని చోట్ల ని�
ప్రతి పౌరుడికి ఓటు హకు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసే�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం గందరగోళంగా మారింది. ఓటర్ జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త అనేక సందేహాలకు, అంతులేని ప్రశ్నలకు, అంతకు మించి
భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలోని పాపకొల్�
MLA Raj Thakur | భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా పని చేయాలని, ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు.శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్ �
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్,స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గురువారం ప్రారంభం కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివ�
ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలోని దొంగ ఓట్లను ఏరివేయడంతో పాటు స్తానికులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలని బీఆర్ఎస్ వర్క
BRS Leaders | రాష్ట్రంలో చేపట్టబోయే ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
బీఎల్ఓలు (బూత్ స్థాయి అధికారులు) గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గుర్రంపోడు తాసీల్దార్ ఎన్. కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బీఎల్ఓలకు, �