అర్హుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. పూర్తి వివరాలు అందుబాటులో లేక రాష్ట్రంలో లక్షలాది మందిని నోటీసులు జ
వనపర్తి మండలంలోని అంజనగిరి గ్రామంలో చేపడుతున్న సర్ ప్రక్రియను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రజలు పాల్గొని తమకు ఇచ�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్)లో ఓటు హక్కును స్థిరీకరించుకోవడం కోసం ఓటర్లు సొంతూళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఒక ఓటరుకు దేశంలో ఒకే ఓటు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబిత�
ఓటర్ల జాబితా సవరణ(సర్), డిజిటలైజేషన్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఓ పక సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలతో డిజిటలైజేషన్ పనులు నత్తనడకన సాగుతుంటే.. మరోపక ఉన్నతాధికారులు మా�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వలస వెళ్లిన పలువురు పల్లె ఓటర్లు తమ ఓటును సొంత గ్రామాల్లోనే ఉంచుకొనేందుకు మొగ్గు చూపుతున్న
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)లో బీఆర్ఎస్ శ్రేణులు ఏమరపాటుగా ఉండొద్దని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గౌరారం, బయ్యారం, కొత్తగూడెం, గురిమళ్ల, వినో
ప్రస్తుత కష్టకాలంలో పార్టీ కోసం ఎవరైతే అంకితభావంతో పనిచేస్తారో, భవిష్యత్తులో వారికే సముచిత గుర్తింపు, పదవులు లభిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం టూటౌన్ బూత్ స్థాయి �
సర్ కార్యక్ర మంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని నివాసంలో మాజీ మంత్రి తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి బీఎల్వోకు అందజేశారు. ఈ �
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర సిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ�
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడితోపాటు మండలంలోని చిలకటోనిపల్లి, బలీద్పల్లి, వెల్టూరు, మద్దిగట్ల, మోజర్ల, చిన్నమందడి, జగత్పల్లిలో కొనసాగుతు�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) వంద శాతం డిజిటలైజేషన్ చేసేందుకు క్షేత్రస్థాయిలో బీఎల్వోలు కృషిచేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, �
కాంగ్రెస్ పాలనలో మహిళలకు కనీస భద్రత, రక్షణ కరువైందని, రాష్ట్రంలో రోజుకోచోట అఘాయిత్యం జరుగుతున్నా హోం మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వె�
సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లి తదితర గ్ర
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచ
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొ�