భారతీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు. ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేకుండా జాబితాను రూపొందించటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో ఓటర్లు భాగస్వాములై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. గురువారం మానుకోట పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న సర్ ప్రక్రియన
రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఒక్క ఒటు కూడా మిస్ కాకుండా బీఎల్ఏలు జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం నాగర్కర్నూల్ రూ�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘ఎస్ఐఆర్ వందశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్పై భారత ఎన్ని�
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) అనేక సందేహాలను లేవనెత్తుతున్నది. 2002 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్లకు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే ఓ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాద
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర�
ఆమెది చుంచుపల్లి మండలం రాంనగర్ గ్రామం. పేరు బండి సరోజ. ఎప్పటినుంచో ఓటు వేస్తున్నది. 2002లో కూడా సుజాతనగర్ నియోజకవర్గంలో 164, 165 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కానీ, ఇప్పుడు ఆమె పేరు ఓటరు జాబితాలో లేదు. వాళ్ల ఇంట
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్ ప్రక్రియ ఆశించ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామాన ‘సర్' సందడి కనిపిస్తున్నది. అయితే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఫారాల భర్తీ, అవి
నడిగడ్డలో ఎప్పుడు.. ఏ ఎన్నికలొచ్చిన ఎమ్మెల్సీ చల్లా నేతృత్వంలో అంతిమ విజయం బీఆర్ఎస్దే ఉంటుందని, ఈ విషయం పార్టీ ముఖ్యలు కేసీఆర్, కేటీఆర్కు తెలుసునని బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, గద్వాల, వనపర్త�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారికి అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరిం