AP Cabinet Meeting | ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ప్రక్రియ ముగిసింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు విడుదల చేశారు. తాజాగా బుధవారం(సెప్టెంబర్ 10న) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటరు జాబితాలను మీ సేవ, ప్రతిపక్ష నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రత్యర్థుల జాబితాను తారుమారు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామ(బీ) గ్రామానికి చెందన�
ఓటర్ లిస్ట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కనగల్ ఎంపీడీఓ సుమలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలు స్వీకరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా వెల్లడైంది. ఆగస్టు 28న ముసాయిదా జాబితాను జీపీ, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ, మండలాభివృద్ధి కార్యాలయాల్లో ప్రకటించారు. ఎ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిం�
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ఓటర్ల కోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన ఓటరు గుర్తింపు కార్డులు అందచేయడానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలు పూ
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. 6న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ను విడుదల చేయాలని ఎస్ఈసీ ఎంపీడీవోలను ఆదేశించింది.
Voter list | ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని.. మరణించిన వారి పేర్లను తొలగించకపోవడంతోపాటు ఒక వార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయని కుభీర్ మండల బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో �
ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్నటువంటి డబుల్ ఓటర్లను తొలగించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఎంపీడీఓ శ్రీదేవి తన
గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్ల తుది జాబితాకు ఫైనల్ కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేసిన విషయం విదితమే.
బీహార్లోని ఓటర్ల జాబితాపై చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో తేడాలు గుర్తించిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసుల�
భారీ వర్షాలు, వరదల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కరుణ, బాధ్యతతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.