Death Certificate | ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచేందుకు ఎన్నికల అధికారులు కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నారు. డెత్ సర్టిఫికెట్ జారీ కాగానే ఓటరు జాబితా నుంచి మరణించిన వ్యక్తి �
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇందులో భారీగా ఓట్లు తీసి వేశారు. చనిపోయిన, వలస వెళ్లిన, డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏరి వేశారు. ఉమ్మడి జిల్లా �
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)- 2026 ముసాయిదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సర్కు ముందు 23,39,191 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితా
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా జాబితా విడుదలైంది. అయితే సర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాల్లో ఉన్న తప్పులే తాజా జాబితాలోనూ కనిపిస్తున్నాయి. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో ఉన్న తప్పి�
సర్లో భాగంగా ఓటరు ముసాయి దా జాబితా విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు జాబితాను ప్రకటించారు. ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో జాబితాను ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,22,561 మంది ఓటర్లు తమ పేర్లను �
రాజధాని పరిధిలో ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా..రాజధాని ఓట్లు 62.7 శాతంగా నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 27, 95,225 మంది ఓటర్లు ఉండగా..రంగారెడ్డి జిల్లాలో 24,12,652, మేడ్చల్-మల్కాజిగిరిలో 19,07,564 మంది ఓటర్లు ఉన�
కేంద్రంలోని బీజేపీపై నిరంతరం విమర్శలు చేసే నటుడు ప్రకాశ్రాజ్ తాజాగా మరోసారి కేంద్రం అస్తవ్యస్త విధానాలపై విరుచుకుపడ్డారు. తాను పుట్టిన, పెరిగిన, చదువుకున్న బెంగళూరు నియోజకవర్గం నుంచి తన ఓటు తొలగించడ
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా స�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా సర్ తేదీలు పొడిగించగా, సోమవారంతో ఓట్లర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. దీంతో ఎంత మం�
రాజధాని హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారదర్శకమైన, పకా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల యంత్రాంగం చేపట్టిన ఓటరు జాబి�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓట రు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ఓటర్ల సర్వే డ్రాఫ్ట్ జాబితా కొలికి వస్తున్నకొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు
ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్రెడ్డి స్పష్టంచేశారు.
SIR Enumeration | ‘సర్' నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ముస్లిం మైనారిటీ ఓటర్లు అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను రాజకీయ ప్రత్యర్థులు లేదా అధికార యంత్రాంగం ఎకడైనా తొలగిస్తుందనే భయాల నేపథ్యంల�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ వివరాలు నమోదు చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేసినా డ�