ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, అతని కుటుంబ సభ్యులు నలుగురికి నోటీసులు జారీ చేశారు. న్యూఢిల్లీ-40
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ నిర్వహణకు భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. రాష్ట్రంలో ‘సర్' నిర్వహణకు సుమారు రూ. 220 కోట్ల వరకు వ్యయం అవుతున్నట్టు ఎన్నికలవర్గాలు వెల్లడించాయి. ఇందులో ఒక సిబ్బం�
ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత సీఎన్ఆర్ రావుకు కర్ణాటకలో ‘సర్' అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో ఆయన పేరులో తేడా ఉందని నోటీసులో పేర్కొన్నారు. దీనిని �
CEO Sudarshan Reddy | రాష్ట్రవ్యాప్తంగా ‘సర్' ప్రక్రియ కొనసాగుతున్నది. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో అక్షర దోషాలు ఉన్నా ఆయా ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జరుగుతున్న నోటీసుల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 31.74 ల
Death Certificate | ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచేందుకు ఎన్నికల అధికారులు కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నారు. డెత్ సర్టిఫికెట్ జారీ కాగానే ఓటరు జాబితా నుంచి మరణించిన వ్యక్తి �
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇందులో భారీగా ఓట్లు తీసి వేశారు. చనిపోయిన, వలస వెళ్లిన, డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏరి వేశారు. ఉమ్మడి జిల్లా �
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)- 2026 ముసాయిదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సర్కు ముందు 23,39,191 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితా
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా జాబితా విడుదలైంది. అయితే సర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాల్లో ఉన్న తప్పులే తాజా జాబితాలోనూ కనిపిస్తున్నాయి. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో ఉన్న తప్పి�
సర్లో భాగంగా ఓటరు ముసాయి దా జాబితా విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు జాబితాను ప్రకటించారు. ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో జాబితాను ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,22,561 మంది ఓటర్లు తమ పేర్లను �
రాజధాని పరిధిలో ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా..రాజధాని ఓట్లు 62.7 శాతంగా నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 27, 95,225 మంది ఓటర్లు ఉండగా..రంగారెడ్డి జిల్లాలో 24,12,652, మేడ్చల్-మల్కాజిగిరిలో 19,07,564 మంది ఓటర్లు ఉన�
కేంద్రంలోని బీజేపీపై నిరంతరం విమర్శలు చేసే నటుడు ప్రకాశ్రాజ్ తాజాగా మరోసారి కేంద్రం అస్తవ్యస్త విధానాలపై విరుచుకుపడ్డారు. తాను పుట్టిన, పెరిగిన, చదువుకున్న బెంగళూరు నియోజకవర్గం నుంచి తన ఓటు తొలగించడ
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా స�