నువ్వెవరో తెలుసుకో ముందు’ అంటుంది భారతీయ తాత్వికత. ఈ తత్వం మాటేమోగానీ భారతీయులకు ఇప్పుడు పౌరసత్వం పెద్ద చిక్కుముడిగా మారింది. ఇంతకూ నేనెవరు? అసలు నేను భారతీయుడనేనా? అయితే అందుకు రుజువేదీ అనే కొత్త విచిక�
టీ మాస్టర్ ముత్తు కుమార్ ఈ ప్రపంచం దృష్టిలో ఒక మగాడు. ‘ముత్తు అన్నాచీ (అన్నయ్యా) అని అందరూ ఆప్యాయంగా పిలిచేవాళ్లు. కానీ, తన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన నిజం ఏమిటంటే? ముత్తు ఒక స్త్రీ. తన అసలు పేరు పెచ్చ
TGSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ కల్పించే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ‘జీరో టికెట్' తీసుకోవడానికి ఆధార్కార్డు ఒక్కటే ప్రామాణికం కా దని ఆర్టీసీ ఎండీ వీ సీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ నెటిజెన్కు సమాధానం ఇచ్�
Voter Slip | ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్ను ఆన్లైన్లో డౌన్లోడ్ �
Aadhaar | రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్కార్డు (Aadhaar card) ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఓటర్ల (voters)కు ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు మిగిలింది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎ�
మహిళలకు ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తున్నదని, స్కీమ్ అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్ప�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
Voter Card | వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా ఎన్న
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేలా ఓటర్లను మరింత చైతన్య పరచాలని ఎన్నికల ప్రచారకర్తలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఈ మేరకు ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ప్రచారకర్త�
రానున్న ఎన్నికల నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రోల్ అబ్జర్వర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్పేట, గోషామహ�
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు, బోగస్ ఏరివేతపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది.