కర్ణాటకలో ఓటర్ ఐడీ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఓటర్ల డాటాను దొంగిలించడంలో ప్రత్యక్షంగా కేంద్రం ప్రమేయం ఉన్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ స�
జిల్లాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వ�
ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్ర�
ఓటర్గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్లోని సీఈవో కార్యాలయంలో గుర్�
వెసులుబాటు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం న్యూఢిల్లీ, జూలై 28: ఓటరు ఐడీ కార్డు కోసం ఏడాది ముందుగానే దరఖాస్తు చేసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో 17 ఏండ్లు వచ్చిన వ
పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్
యువతీ యువకులు స్వచ్ఛందంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్�
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
ఓటర్ జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకరికి ఒకే ఓటు నిబంధనను ప�
భారతదేశానికి పక్క దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టయింది. ఈ గ్యాంగ్ సభ్యులు అక్రమ మార్గాల్లో వలసదారులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఈ వలసదారులు ఎక్కువగా బంగ్లాద�
మార్పులకూ అవకాశం కల్పించిన ఈసీ సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నం. 1950 కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు, కిట్లు ఓటర్ల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా
పరిగి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్
విపక్షాల ఆందోళన నడుమనే లోక్సభ ఆమోదం ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు ప్యానల్కు పంపాలని డిమాండ్ అవసరం లేదన్న కేంద్ర మంత్రి రిజిజు బోగస్