వికారాబాద్ : ఎన్నికల స్పెషల్ క్యాంపును కొన్ని రోజుల క్రితం వికారాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ ఐఏఎస్ మేఘన టౌన్షిప్, రాజీవ్ గృహ�
పరిగి : 18 సంవత్సరాలు నిండిన వారందరూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు చంపాలాల్, ఐఏఎస్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స
షాద్నగర్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022లో భాగంగా జాబిత సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలతో తుది ఓటరు జాబితాను నవంబర్ 1న ప్రచురించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులకు సూచిం�
వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా�
పరిగి : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ‘ఓటర్ హెల్ప్లైన్ యాప్’ అన�
షాద్నగర్ : 2022 జనవరిలో ప్రకటించే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉండొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇందులో భాగంగానే శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన�