ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్వ్యాగన్...దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. నూతన గోల్ఫ్ జీటీఐ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధరను రూ.53 లక్షలుగా నిర్ణయించింది.
ఫోక్స్వ్యాగన్.. మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. సింగిల్ చార్జింగ్తో 1,000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్ను చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆటోలో ప్రదర్శించింది.
ఫోక్స్వ్యాగన్..ఎస్యూవీ మాడల్ టైగూన్ ధరను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. స్వల్పకాలంపాటు ఈ ధరలు అమలులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతో 1.0లీటర్ ఎంటీ రకం రూ.11.70 లక్షల నుంచి రూ.11 లక్షలకు ధరను తగ్గించింది.
JSW-Volkswagen EV Cars | దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్డబ్ల్యూ, జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ జత కట్టాయని తెలుస్తున్నది. రెండు సంస్థలు కలిసి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నాయి.
ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల విక్రయ సంస్థ ఫోక్స్వ్యాగన్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లలో ఒకేరోజు ఐదు నూతన షోరూంలను ప్రారంభించింది.
Botsa Satyanarayana | ‘సొమ్ములు పోనాయి.. నానేటి సేసేది.. నానేటి గావాల్న జేసినాన ఇదంతా?’.. ఇవి 18 ఏండ్ల కింద అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర యాసలో అన్న మాటలివి. విశాఖలో ఫోక్స్వ్యాగన్ కార్ల కంపె�
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్..తాజాగా నూతన మధ్యస్థాయి సెడాన్ వర్తూస్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళవారం విడుదల చేసిన ఈ కారు..మే నెలలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్