Health Tips | ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ గని ప్యాషన్ ఫ్రూట్ (కృష్ణఫలం). దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. లోపల గింజలు కూడా ఎక్కువే. కృష్ణ ఫలాలు ఊదా, పసుపు రంగుల్లో లభిస్తాయి. ఈ పండు ప్రయోజనాలు..
పిల్లలు ఎదగాలన్నా.. పెద్దలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ పోషకాహారం. ఇందులో మనిషి ఎదుగుదలకు కావాల్సిన మాంసకృత్తులతోపాటు అన్ని రకాల విటమి
పోషకాల గనిగా పేరొందిన అరటిపండును (Banana) ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా ఆరగిస్తారు. ఏడాది పొడవునా లభించే అరటి పండు ఆకలిని తీర్చడమే కాదు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలనూ అందిస్తుంది.
చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటివి వేధిస్తుంటాయి. ఈ సీజన్లో అధిక కొవ్వు, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం (Winter Food) తీసుకుంటే ఊబకాయ ముప్పుతో పాటు పలు ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని నిపుణులు
తేలికపాటి ఆహారంతో పాటు మెరుగైన పోషకాలు, విటమిన్లతో కూడిన ఆహారం అంటే ముందుగా గుర్తుకువచ్చేది వెజ్ సలాడ్స్. సలాడ్స్ను (Salads)రుచికరంగా మలచాలనే ప్రయత్నంలో చాలా మంది అందులో పోషకాలు తగినన్ని
Health | ప్రస్తుతం, చాలామందిలో విటమిన్-బి12 లోపం కనిపిస్తున్నది. ఇది ఎందుకు వస్తుంది? ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? తగినంత బి12 శరీరానికి అందాలంటే ఏం తీసుకోవాలి?
కొవ్వు పదార్థాలు హానికరమనే సంగతి తెలిసిందే. అయితే, అన్ని కొవ్వులూ ప్రమాదకరం కాదని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. నిజమే, నెయ్యి అచ్చమైన కొవ్వు పదార్థమే. అయినా సరే, భారత్ లాంటి ఉష్ణమండల దేశాల ప్రజల ఆరోగ్యాన�
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
భానుడు భగభగమంటున్నాడు. తన ప్రతాపాన్ని చూపుతూ చెమటలు కక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండవేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు పలుదారు లు వెతుక్కుంటున్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు, శరీరం డీహైడ్రేషన్ కాకుం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురికావడం కల్పనకు ఆవేదన కలిగించింది. ఆ సమస్యకు పరిష్కారం వెతకాలనుకున్నారు. రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్లే సీజనల్ వ్యాధులు, వైరస్లు చుట్�
: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 80శాతం పేదవారే. సత్యసాయి ట్రస్టు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు శుక్రవారం నుంచి నిర్మల్ జిల్లాలో రాగి జావ అందించేందుకు శ్రీకా
తల్లీబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నది. గర్భిణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది.