నిజానికి విటమిన్-డి అన్నది ఆహారం కంటే సూర్యరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. సూర్యకిరణాలు చర్మంపై పడినప్పుడు శరీరంలోని ఒక రకం కొవ్వులు విటమిన్-డిని తయారు చేస్తాయి. సూర్యరశ్మిలోని యూవీ-బి కిరణాలు ఈ ప్ర
Health Tips | మీకు నెలసరి సక్రమంగా రావట్లేదూ అంటే మెనోపాజ్ దశకు దగ్గర అవుతున్నట్టు. దీన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. వరుసగా 12 నెలలు నెలసరి రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్గా పరిగణించాలి.
చేప తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహారులు చేపను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అబ్రర్ ముల్తానీ పేర్క
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. రోజురోజుకూ ఎముకలు క్షయమవుతూ, మళ్లీ భర్తీ అవుతూ ఉంటాయి. ముప్పై ఏండ్లు వచ్చే వరకు ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎముకల్లో సాంద్రత తగ్గుతూ వస్తుంది. అది క�
విటమిన్-డీ మన శరీరానికి ఎంత ముఖ్యమో తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులకు చాలా ప్రధా నం. రోజూ ఉదయం 6.30నుంచి 7.15 వరకు సూర్యుడి కిరణాలు ఒంటిపై పడితే విటమిన్ డీ వస్తుందని డాక్టర్లు చెప్తుంటారు.
శరీరంలో ఎముకలు, కండరాల పటిష్టానికి విటమిన్ డీ అత్యవసరమే కాకుండా జీవక్రియల వేగం పెరిగేందుకు, మెరిసే చర్మాన్ని అందించడంలో ఈ సన్షైన్ విటమిన్ పాత్ర కీలకం.
బలమైనఎముకలు,దృఢమైన దంతాలకోసం ప్రతి ఒక్కరికీక్యాల్షియం కావాల్సిందే.రక్తపోటును, ఇన్సులిన్ను కూడా ఇదినియంత్రిస్తుంది. ఆరోగ్య కారణాల వల్ల నేరుగాడెయిరీ ఉత్పత్తులను తీసుకోలేనివారు ఇతర మార్గాలలో ఈ లోటు భర
శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్�
దేశవ్యాప్తంగా విటమిన్ డీ లోపంతో 50 నుంచి 94 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్
కరోనా వైరస్ థర్డ్ వేవ్ భారీ మరణాలు లేకుండా ముగుస్తుందనే సంకేతాలు ఊరట ఇస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టడంతో ఒమిక్రాన్ వేగంగా ప్రబలినా మనం దీటుగా పోరాడగలిగామని నిపుణ�
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
కొన్ని ఫలాలకు ప్రాణవాయువు స్థాయిని పెంచే శక్తి ఉంది. వాటిలోని విటమిన్స్, మినరల్స్, ఆల్కలిన్స్ మొదలైనవి రక్త ప్రసరణను, దాంతోపాటు ఆక్సిజన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఈ ఆల్కలిన్ ఆహార పదార్థాలు గుండెప