శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్�
దేశవ్యాప్తంగా విటమిన్ డీ లోపంతో 50 నుంచి 94 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్
కరోనా వైరస్ థర్డ్ వేవ్ భారీ మరణాలు లేకుండా ముగుస్తుందనే సంకేతాలు ఊరట ఇస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టడంతో ఒమిక్రాన్ వేగంగా ప్రబలినా మనం దీటుగా పోరాడగలిగామని నిపుణ�
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
కొన్ని ఫలాలకు ప్రాణవాయువు స్థాయిని పెంచే శక్తి ఉంది. వాటిలోని విటమిన్స్, మినరల్స్, ఆల్కలిన్స్ మొదలైనవి రక్త ప్రసరణను, దాంతోపాటు ఆక్సిజన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఈ ఆల్కలిన్ ఆహార పదార్థాలు గుండెప
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
Sun Exposure and Vitamin D | బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎవరైనా గదిలోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. అలా, శరీరానికి సూర్మరశ్మి అందకపోవడంతో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అందువల్ల రోజూ ఉదయం పావుగంటయినా ఎండలో కూర్చోవడమో, న�
చలికాలంలో ఆస్తమా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారంపట్ల అప్రమత్తంగా ఉండాలి. తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్య తీవ్రతరం కాకుండ
క్యాన్సర్ మహమ్మారి తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి రోగ నిర్ధారణ జరిగాక చేసేదేమీ ఉండదు కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని క్యాన్సర్లకు నివారణ మార్గాలుండవు. కానీ
జేరుసలేం,జూన్ 28: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విటమిన్-“డీ”కి సంబంధం ఉందనడానికి మరోసారి ఆధారం లభించింది. ఇజ్రాయెల్ నిపుణుల తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. విటమిన్ “డీ “అధికంగ�
ప్రస్తుత పరిస్థితుల్లో ‘విటమిన్-డి’ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ బారిన పడ్డవారు త్వరగా కోలుకోవాలంటే, రోజూ ఎండలో కాసేపు కూర్చోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కారణం సూర్యరశ్మి చర�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నది. పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తూ మరింత విస్తృతి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి