విటమిన్-డీ మన శరీరానికి ఎంత ముఖ్యమో తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులకు చాలా ప్రధా నం. రోజూ ఉదయం 6.30నుంచి 7.15 వరకు సూర్యుడి కిరణాలు ఒంటిపై పడితే విటమిన్ డీ వస్తుందని డాక్టర్లు చెప్తుంటారు.
పిల్లలకు సూర్యరశ్మి అందించేందుకు శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో అమ్మమ్మలు, నానమ్మలు శిశువులను లాలిస్తూ ఇలా కనిపించారు.
– సిద్దిపేట స్టాఫ్ఫొటోగ్రాఫర్