మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. రోజురోజుకూ ఎముకలు క్షయమవుతూ, మళ్లీ భర్తీ అవుతూ ఉంటాయి. ముప్పై ఏండ్లు వచ్చే వరకు ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎముకల్లో సాంద్రత తగ్గుతూ వస్తుంది. అది క�
విటమిన్-డీ మన శరీరానికి ఎంత ముఖ్యమో తెలిసిందే. మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులకు చాలా ప్రధా నం. రోజూ ఉదయం 6.30నుంచి 7.15 వరకు సూర్యుడి కిరణాలు ఒంటిపై పడితే విటమిన్ డీ వస్తుందని డాక్టర్లు చెప్తుంటారు.
శరీరంలో ఎముకలు, కండరాల పటిష్టానికి విటమిన్ డీ అత్యవసరమే కాకుండా జీవక్రియల వేగం పెరిగేందుకు, మెరిసే చర్మాన్ని అందించడంలో ఈ సన్షైన్ విటమిన్ పాత్ర కీలకం.
బలమైనఎముకలు,దృఢమైన దంతాలకోసం ప్రతి ఒక్కరికీక్యాల్షియం కావాల్సిందే.రక్తపోటును, ఇన్సులిన్ను కూడా ఇదినియంత్రిస్తుంది. ఆరోగ్య కారణాల వల్ల నేరుగాడెయిరీ ఉత్పత్తులను తీసుకోలేనివారు ఇతర మార్గాలలో ఈ లోటు భర
శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్�
దేశవ్యాప్తంగా విటమిన్ డీ లోపంతో 50 నుంచి 94 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్
కరోనా వైరస్ థర్డ్ వేవ్ భారీ మరణాలు లేకుండా ముగుస్తుందనే సంకేతాలు ఊరట ఇస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టడంతో ఒమిక్రాన్ వేగంగా ప్రబలినా మనం దీటుగా పోరాడగలిగామని నిపుణ�
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
కొన్ని ఫలాలకు ప్రాణవాయువు స్థాయిని పెంచే శక్తి ఉంది. వాటిలోని విటమిన్స్, మినరల్స్, ఆల్కలిన్స్ మొదలైనవి రక్త ప్రసరణను, దాంతోపాటు ఆక్సిజన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఈ ఆల్కలిన్ ఆహార పదార్థాలు గుండెప
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
Sun Exposure and Vitamin D | బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎవరైనా గదిలోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. అలా, శరీరానికి సూర్మరశ్మి అందకపోవడంతో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అందువల్ల రోజూ ఉదయం పావుగంటయినా ఎండలో కూర్చోవడమో, న�
చలికాలంలో ఆస్తమా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారంపట్ల అప్రమత్తంగా ఉండాలి. తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్య తీవ్రతరం కాకుండ