KTR | ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Elephant Visits Polling Booth | పశ్చిమ బెంగాల్లో తొలిదశ ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు పెద్ద ఏనుగు వచ్చింది. దానిని చూసి ఓటర్లు భయాందోళన చెందారు. అయితే ఆ ఏనుగు ఎలాంటి ఇబ్బంది, హాని తలపెట్టలేదు. ఈ వీడియో క్లిప్ సోష�
Cow strays onto helipad | సీఎం హెలికాప్టర్ ల్యాండ్కు ముందు ఒక ఆవు అలజడి సృష్టించింది. హెలిప్యాడ్ ప్రాంతంలోకి అది వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. ఆ ఆవును తరిమే క్రమంలో దాని దాడి నుంచి తప్పించుకునేందుక�
UAE abandons Pakistan deal | పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) షాక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రతిపాదనను యూఏఈ వ
Modi Welcomes UAE President | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
Indore Collector Visit RSS Office | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి కారణంగా 15 మందికిపైగా వ్యక్తులు మరణించారు. పాలనా యంత్రాంగంపై విమర్శల నేపథ్యంలో ఇండోర్ కలెక్టర్, మేయర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యం
Woman Killed By Daughter's Friends | ఒక మహిళ కూతురి స్నేహితులు రాత్రి వేళ ఇంటికి వచ్చారు. వారిని ఇంట్లోకి రావద్దని ఆమె చెప్పింది. పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించింది. ఈ నేపథ్యంలో కుమార్తె స్నేహితులు ఆ మహిళను హత్య చేశారు. ఆత్�
Taliban minister's UP Visit | యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాలిబన్ మంత్రికి పూర్తి భద్రత కల్పిస్తున్నదని ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ ఎద్దేవా చేశారు. భారత ప్రభుత్వం స్వయంగా తాలిబన్ మంత్రి ముత్తాకిని భారత్కు ఆహ్వాన�
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 600 పోలీసు సిబ్బంది తో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని ప
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె లో బీఆర్ఎస్ మండల నాయకుడు కొమ్మెర మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి ఎల్లవ్వ మృతిచెందింది. కాగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు �
వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగ�
పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి , మేరపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటన అంతా పోలీసుల నిఘా, అడుగడుగునా పోలీసుల బందోబస్తు మధ్య జరిగింది.