వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
గంగాధర మండలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంగాధర మండలం గర్షకుర్తిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన సందర్భంగ�
పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి , మేరపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటన అంతా పోలీసుల నిఘా, అడుగడుగునా పోలీసుల బందోబస్తు మధ్య జరిగింది.
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కఠారి రేవతిరావు, జిల్లా పర�
పెద్దపెల్లి జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు తో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర
మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
Collector inspections | నాగర్కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు.
Kashmir Terror Attack | అమెరికా అగ్ర నేత భారత్ను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడటం ఇది రెండోసారి. 2000 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో పర్యటించినప్పుడు కూడా అనంత్నాగ్ జ�
KORUTLA | కోరుట్ల, మార్చి 28: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేములవాడ నుంచి నుంచి వచ్చిన కాయకల్ప బృందం సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత రాణిత�
Tripura Governor | నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం చారిత్రాత్మక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
Justice Hrishikesh Roy | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంల�
Farooq Abdullah | విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు తప్పకుండా జరుగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, �