విశాఖపట్నంలో గంజాయి కుంభకోణం మరోసారి వెలుగు చూసింది. వైజాగ్ నుంచి గోవాకు గంజాయి తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. గోవాకు గంజాయి తరలిస్తున్న వీరు.. అక్కడి నుంచి..
AP Express | రైలు విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నది. రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు. ఏదో ప్రమాదం జరిగిందని ప్రయాణికుల్లో ఆందోళన. పొగలను గమనింగిన లోకోపైలట్ రైలును ఆపాడు. దీంతో జనాలంతా బోగీల్లో�
మారేడ్పల్లి : రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఐ ఫోన్ -13 ప్రో మాక్స్
వనస్థలిపురం : తనకు బంగారం దొరికిందని చవకగా అమ్ముతానని చెప్పి దంపతులను నమ్మించి రూ.2.30లక్షలకు నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్
Bus Theft : దొంగలు ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లారు. అది కూడా పోలీస్ స్టేషన్ పక్కనే పార్క్ చేసిన బస్సును ఎత్తుకెళ్లారు. అయితే, కొద్ది దూరం వెళ్లిన తర్వాత ..
Omicran | ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ (Omicran) కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
తెలుగుయూనివర్సిటీ : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా ముంబాయికి ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ బ్యాగులలో గంజాయి తరలిస్తున్న ఓ ఘరానా ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చ
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవ�
Sangareddy | Sangareddyలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణాకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు సంగారెడ్డిలో (Sangareddy) వాహనాల తనిఖీ
Dollar Seshadri | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లారు.
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమాల్లో �
Ganja | రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1820 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్త�