బంగాళాఖాతంలో జిమెక్స్-22 ఆరో ఎడిషన్ ప్రారంభమైంది. జిమెక్స్లో జపాన్, ఇండియాకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగిన ఈ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బైక్ సైలెన్సర్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లుతున్న బైక్ సైలెన్సర్ కలిగిఉన్న వాహనాలను పోలీసులు పట్టుకుని ధ్వంసం చేశారు. ఒకేరోజు దాదాపు 630 బైక్ సైలెన్సర�
విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్ర య�
లగ్జరీ కార్డెలియా క్రూయిజ్ బుధవారం ఉదయం విశాఖపట్నం పోర్టుకు చేరుకున్నది. హిందూ మహాసముద్రం తీరం వెంబడి ప్రయాణించే ఈ క్రూయిజ్.. విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి విశాఖపట్నం చేరుకుంట�
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషం తీసుకుని అపస్మారకంగా పడి ఉన్న వీరిని స్థానికులు గమనించి దవాఖానకు తరలించగా.. యువతి చనిపోగా.. యువకుడు చికిత్స పొందు�
భయపడిపోయిన సదరు బాలిక.. నరేంద్ర ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ తెలిపింది. అదే అదనుగా భావించిన నరేంద్ర.. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న...
మన దేశానికి బద్ధ శత్రువైన పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెవులు మూసుకున్నారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు...
Kanchikacherla | ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల (Kanchikacherla) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రవేట్ బస్సు కంచికచర్ల వద్ద హైవేపై ఎదురుగా వస్తున్న లా
వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు...
విశాఖలో ఆదివారం ప్రతిష్టాత్మక మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనున్నది. విశాఖపట్నంలో తొలిసారిగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్
విశాఖలో సోమవారం ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ జరుగనున్నది. ఈ రివ్యూకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో విశేష ఏర్పాట్లు చేశారు. పటిష్ఠ బందోబస్తును ముమ్మరం చేశారు. రె�
ఓ యువతికి పెండ్లి చేసేందుకు ఊరంతా ఏకమైంది. పదేండ్లపాటు అక్కున చేర్చుకున్న గ్రామస్థులే.. ఘనంగా పెండ్లి చేసి అత్తారింటికి పంపేందుకు సిద్ధమయ్యారు. అంతా రేపటి పెండ్లికి తలా ఒక చేయి వేస్తున్నారు. వైభవంగా పెం�
కుమారుడి మరణాన్ని తట్టుకేలేని ఓ తండ్రి.. అంత్యక్రియలు నిర్వహిస్తూనే కుప్పకూలి పోయాడు. కొడుకు మృతితో తీరని విషాదంలో ఉన్న తల్లికి.. భర్త మరణం మరింత విషాదాన్ని...