విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి వాసి మృతి | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందారు.
ఆరుగురు మావోయిస్టులు మృతి.! | విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చె�
ఈసీఐఎల్| ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావా
విశాఖపట్నం : కొవిడ్-19 సెకండ్ వేవ్ అదేవిధంగా ప్రయాణికుల కొరత కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగించేందుకు నిర్ణయించింది. జూన్ 11 నుండి 21వ తేదీ వరకు రైళ్ల రద్దు ప్రక్రియ కొనసాగ�
రెండు జిల్లాల్లో పెట్రోల్ ధర తగ్గింపు | విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించింది. విశాఖలో లీటర్పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర�
ముగ్గురు గల్లంతు | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలంలోని తీగలవలస శివారులోని జలపాతంలో సరదాగా స్నానం చేస్తూ నీటి ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు.
విశాఖ ఐఐఎం| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ నుంచి పోస్టుగ్రాడ్యేయేట్ ప్రోగ్రాం
ప్రాణనష్టమేమీ జరగలేదు | విశాఖ నగరంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ (హెచ్పీసీఎల్)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
ఢిల్లీ : భారత నావికాదళం మొదటి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ను 21మే,2021(శుక్రవారం) తన 41 సంవత్సరాల అనంతరం డీ కమిషన్ చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. ఐఎన్ఎస్ రాజ్పుత్ గైడెడ్-క్షిపణి
పోలీసులకు షాక్ | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కశింకోట మండలం ఎన్జీపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు వెంట నడిచి వెళ్తున్న మహిళను ఢీకొట్టి డివైడర్ ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది.