టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా.. నామమాత్రపు మూడో వన్డే ఈనెల 15న (ఆదివారం) తిరు�
వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ తన ర్యాంక్ను మెరుగుపరచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై ఆరో స్థానానికి చేరుకున్నాడు.