టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది చివర్లో దుబాయ్ వెళ్లిన విరుష్క జంట అక్కడ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్లోని బృం�
మైదానంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. మ్యాచ్కు ముందు సాధన చాలా ముఖ్యం. అప్పుడే ఒత్తిడిని దూరం చేసుకోగలం. మ్యాచ్కు ముందే వీలైనంత ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తే.. అది ఆటలో ఉపయోగపడుతుంది.