టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా.. నామమాత్రపు మూడో వన్డే ఈనెల 15న (ఆదివారం) తిరు�
వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ తన ర్యాంక్ను మెరుగుపరచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై ఆరో స్థానానికి చేరుకున్నాడు.
ODI Ranks | వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. విరాట్ కోహ్లీ 6 వ ర్యాంకు, రోహిత్ శర్మ 8 వ ర్యాంకు దక్కించుకున్నాడు. కాగా, టీ 20 లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
Gautam Gambhir | శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి, 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్లో 45వ సెంచరీని సా�
Brian Lara on kohliశ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో 73వ సెంచరీ నమోదు చేశాడు. ఆ వన్డేలో కోహ్లీ 113 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే �