టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది చివర్లో దుబాయ్ వెళ్లిన విరుష్క జంట అక్కడ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్లోని బృం�
మైదానంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. మ్యాచ్కు ముందు సాధన చాలా ముఖ్యం. అప్పుడే ఒత్తిడిని దూరం చేసుకోగలం. మ్యాచ్కు ముందే వీలైనంత ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తే.. అది ఆటలో ఉపయోగపడుతుంది.
Virushka Couple | భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన అర్ధాంగి, బాలీవుడ్ కథానాయకి అనుష్క శర్మ బృందావన్ ఆశ్రమంలో సందడి చేశారు. రెండు రోజుల బృందావన్ పర్యటనలో
స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల దుబాయ్ వెళ్లిన ఈ జంట.. అక్కడ నూతన సంవత్సరాది వేడుకలను సంతోషంగా నిర్వహించుకున్నారు. 2022లో చివరిసారిగా సూర్యోదయం, సూర్
మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రపంచమంతా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు బాలీవుడ్ మోస్ట్ రొమాం
క్రికెట్ను మతంగా భావించే దేశంలో.. మెగా ట్రోఫీ లేకుండానే టీమ్ఇండియా మరో ఏడాదిని ముగించింది. తీరిక లేని క్రికెట్ ఆడుతూ విశ్వవ్యాప్తంగా తగినంత గుర్తింపు దక్కించుకున్న భారత్.. ఐసీసీ మెగాటోర్నీలైన టీ20 ప్�