BANvsNZ: సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పిన్నర్ ఆధునిక క్రికెట్లో ఫ్యాబ్-4 గా పిలువబడుతున్న నలుగురు బ్యాట�
Virat Kohli - Satya Nadella: కోట్లాది మంది భారతీయ అభిమానులు వరల్డ్కప్లో ఆది నుంచి భారత్కు మద్దతుగా నిలిచారు. సాధారణ ప్రేక్షకులే గాక రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా కీలక మ్యాచ్లకు తమ పనులను పక్క�
Naveen Ul Haq : వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలికిన అఫ్గనిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq).. ఇకపై టీ20ల్లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(Luckn
Virat Kohli: వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లడం లేదు.
ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ ఔటవగానే స్టేడియం లైబ్రరీని తలపించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. స్టేడియంలోని లక్షకుపైగా ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండిపోయారని, అది తాను ఊహించలేదన
Virat Kohli : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డులు తిరగరాశాడు. వన్డేల్లో 50వ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డు
Rohit – Virat: వయసు, ఇతరత్రా కారణాల రీత్యా వీళ్లు 2027లో జరుగబోయే వన్డే ప్రపంచకప్ ఆడేది అనుమానమే అయినా కనీసం వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఆడాలని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శనతో దిగ్గజ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. కాగా శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్న�
సమీప భవిష్యత్తులో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 మ్యాచ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వన్డే ప్రపంచకప్కు ముందే తెలిపాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ తర్వ�
Team of the Tournament: ఫైనల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత, ఆసీస్ క్రికెటర్ల హవా కొనసాగింది.
Virat Kohli | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ (World Cup Final) భారతీయులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. కప్ చేజారడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్
భారత్కు భంగపాటు! ముచ్చటగా మూడోసారి విశ్వ విజేతగా నిలువాలనుకున్న టీమ్ఇండియాకు నిరాశ తప్పలేదు. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో అదరగొట్టే ప్రదర్శనతో ఫైనల్ చేరిన రోహిత్ సేన తుదిపోరుల�