ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబాలను కూడా ఒప్పించారు. ఊళ్లో పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు. పెళ్లి మండపానికి వెళ్లడానికి విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానం
సోషల్మీడియాలో ఎన్నో సాహస వీడియోలు చూస్తుంటాం. ఒక్కొక్కరు ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడుతుంటారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఓ కారు అదుపుతప్పి ఓ ఇంటివైపు వెళ్తుండగా ఓ వ్య�
ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే రెండు కుటుంబాలు కలిసి కూర్చుంటే.. అబ్బాయి, అమ్మాయి ఒకరివైపు ఒకరు సిగ్గు పడుతూ చూడాలా? వద్దా? అన్నట్లు ఓర చూపులు చూసుకుంటూ జరిగిపోయేవి. పెద్దవాళ్లు ‘‘ఊ’’ అంటే పెళ్లి జరిగేది.. ‘‘ఊ
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో చాలా మంది మనసులను కదిలించింది. ఈ ఫొటోలో నున్నటి గండుతో ఉన్న అర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్పత్రి �
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�
పెళ్లి వేడుకలో వీడియో తీయడమంటే ఆషామాషీకాదు. కరెక్ట్ లైటింగ్, యాంగిల్తోపాటు సరైన దృక్పథం ఉండాలి. అందుకే చాలామంది ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మూలమూలకూ తిరుగుతూ మంచి మంచి ఫొటోలు క్యాప్చర్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంద�
ఆమె రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నది. ఆమె వయస్సు ఇప్పుడు 99 ఏళ్లు. వందేళ్లకు ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉన్నది. అయితే, అందరి వృద్దుల మాదిరిగా ఆమె ఇంటికే పరిమితమైపోలేదు. సొంతంగా గ్లైడర్ నడుపుతూ ఆకా
పాములు అత్యంత ప్రమాదకరమైన, భయానక జీవులు. సైజుతో సంబంధం లేకుండా అన్ని జంతువులపై అవి దాడికి దిగుతాయి. కాగా, పొలంలో ఆవుదూడపై భారీ కొండచిలువ దాడిచేసిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.