ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో చాలా మంది మనసులను కదిలించింది. ఈ ఫొటోలో నున్నటి గండుతో ఉన్న అర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్పత్రి �
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�
పెళ్లి వేడుకలో వీడియో తీయడమంటే ఆషామాషీకాదు. కరెక్ట్ లైటింగ్, యాంగిల్తోపాటు సరైన దృక్పథం ఉండాలి. అందుకే చాలామంది ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మూలమూలకూ తిరుగుతూ మంచి మంచి ఫొటోలు క్యాప్చర్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంద�
ఆమె రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నది. ఆమె వయస్సు ఇప్పుడు 99 ఏళ్లు. వందేళ్లకు ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉన్నది. అయితే, అందరి వృద్దుల మాదిరిగా ఆమె ఇంటికే పరిమితమైపోలేదు. సొంతంగా గ్లైడర్ నడుపుతూ ఆకా
పాములు అత్యంత ప్రమాదకరమైన, భయానక జీవులు. సైజుతో సంబంధం లేకుండా అన్ని జంతువులపై అవి దాడికి దిగుతాయి. కాగా, పొలంలో ఆవుదూడపై భారీ కొండచిలువ దాడిచేసిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాను మొండల్ ఒకే ఒక్క వీడియో వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష
కరోనా వల్ల ఆగిపోయిన పెళ్లిళ్లన్నీ ఇప్పుడు పీటలెక్కాయి. ఎక్కడచూసినా పెళ్లి వేడుకలే కనిపిస్తున్నాయి. కొన్ని వేడుకల్లో సరదా, వింతసంఘటనలు జరుగుతున్నాయి. అవి సోషల్మీడియాలో చక్కర్లు కొ
పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృ�