న్యూఢిల్లీ: సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ముచ్చట గొలుపుతూ మనుషులతో మమేకమవుతుంటాయి. అయితే ఏనుగులకు ఆగ్రహం వస్తే భరించడం చాలా కష్టం. వాటిని నియంత్రించడం మనుషులకే కాదు యంత్రాలకూ సాధ్యం కాదు. అం�
శ్రీవల్లి పాటలోని హూక్ స్టెప్ను చాలామంది అనుకరించారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఓ బుడ్డోడు శ్రీవల్లి హూక్ స్టెప్ వేసి అదరగొట్టేశాడు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏండ్ల శైలేందర్ మెహతా శుక్�
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ, అతని కుమార్తె జీవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో చాలా పాపులర్ స్టార్లే. జీవా పేరిట ఫేస్బుక్లో లెక్కలేనన్ని ఫ్యాన్ పేజ్లతోపా�
కానీ.. ఈ తాత మాత్రం చాలా డిఫరెంట్. పండు ముసలి అయినా కూడా క్రికెట్ ఆడుతూ యూత్కు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంటూ క్యాప్షన్ పెట్టి తాత క్రికెట్ ఆడిన వీడియోను
ఎవరైనా మ్యాజిక్ ట్రిక్ చేస్తే మనమే షాక్ అవుతాం. అవాక్కవుతాం. ఇక జంతువులు షాక్ అవడంలో వింతేమీ ఉండదు. కానీ.. ఈ కోతి మ్యాజిక్ ట్రిక్ను చూసి చేసిన చేష్టలు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. నిజానికి.. కోతు�
తిరువనంతపురం: నిజ జీవితంలో అసలైన హీరోలు కొందరు ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి కాలిపోతున్న మినీ లారీతోపాటు దాని వల్ల వాటిల్లే ముప్పు నుంచి స్థానికులను కాపాడాడు. కేరళలోని కోడెన్చెరీలో ఈ ఘటన జరిగింది. ఆదివారం గ�
తాష్కెంట్: ఒక మహిళ తన మూడేండ్ల కుమార్తెను జూలోని ఎలుగుబంటి ఉన్న ఎన్క్లోజర్లోకి విసిరేసింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగింది. 30 ఏండ్ల మహిళ వింతగా ప్రవర్తించింది. జూల�
జిలేబీ లేదా జలేబీ.. పేరు ఏదైనా దాన్ని చూస్తేనే నోరూరుతుంది. వెంటనే నోట్లేసుకోవాలనిపిస్తుంది. అది జిలేబీకి ఉన్న మహిమ. ఒక్క జిలేబీ తింటే చాలు.. నోరంతా తీపి అవుతుంది. జిలేబీ గురించి తెలిసిన వాళ్లు దాని టేస
అపార్ట్మెంట్లోని తొమ్మిదో ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరికి దొరికిన దారి గుండా వాళ్లు తప్పించుకున్నారు. కానీ.. ఓ అమ్మాయి మాత్రం మంటల్లో చిక్క
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని రకాల చేపలు మాత్రమే కానీ.. సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసా�
బెంగళూరు: ఖరీదైన ఆడీ కారును ఒక వీధి కుక్కపైకి దూకించారు. అయితే ఆ కారు డ్రైవర్ కావాలనే ఈ పని చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్థానికులు గ్రహించారు. దీంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాజధ
Viral Video | ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా భారీ భూకంపం వచ్చింది. శనివారం నాడు జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్