సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�
కోల్కతా: ఒక పెద్ద గొయ్యిలో పడిన ఏనుగును రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు తమ బుర్రకు పదునుపెట్టారు. చివరకు చిన్నప్పుడు చదివిన ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. దానిని అమలు చేసి ఆ ఏనుగును క
పాట్నా: ప్రస్తుతం హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం మెల్లగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ముస్లిం యువతిని �
వాషింగ్టన్: సందర్శకులతో రద్దీగా ఉన్న సముద్ర బీచ్లో ఒక హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. వీకెండ్ కావడంతో మియామీ బీచ్ సందర్శకులతో �
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ‘కాంగ్రెస్కు ఓటు వేయండి, ఆప్కు వద్దు’ అంటూ పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇట�
గౌహతి: ఒక వ్యక్తి గత కొంత కాలంగా నాణేలను పొదుపు చేస్తూ వచ్చాడు. ఇటీవల బస్తా నిండా నాణేలను తీసుకెళ్లి స్కూటర్ కొన్నాడు. అస్సాంలోని బార్పేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్టేషనరీ షాపును నిర్వహించే ఒక వ్యక్తికి �
రాయ్పూర్: ఒక వివాహ విందుకు పిలువని అతిథులు వచ్చారు. ఒక ఎలుగుబంటి రెండు పిల్లలను వెంటబెట్టుకుని ఫంక్షన్ హాల్కు వచ్చింది. అయితే ఆ వేడుక పూర్తయ్యాక అవి రావడంతో ఎవరికీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఛత్తీస్�