వాషింగ్టన్: సందర్శకులతో రద్దీగా ఉన్న సముద్ర బీచ్లో ఒక హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. వీకెండ్ కావడంతో మియామీ బీచ్ సందర్శకులతో �
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఆ రాష్ట్రంలో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ‘కాంగ్రెస్కు ఓటు వేయండి, ఆప్కు వద్దు’ అంటూ పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇట�
గౌహతి: ఒక వ్యక్తి గత కొంత కాలంగా నాణేలను పొదుపు చేస్తూ వచ్చాడు. ఇటీవల బస్తా నిండా నాణేలను తీసుకెళ్లి స్కూటర్ కొన్నాడు. అస్సాంలోని బార్పేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్టేషనరీ షాపును నిర్వహించే ఒక వ్యక్తికి �
రాయ్పూర్: ఒక వివాహ విందుకు పిలువని అతిథులు వచ్చారు. ఒక ఎలుగుబంటి రెండు పిల్లలను వెంటబెట్టుకుని ఫంక్షన్ హాల్కు వచ్చింది. అయితే ఆ వేడుక పూర్తయ్యాక అవి రావడంతో ఎవరికీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఛత్తీస్�
లక్నో: దేశంలో ప్రస్తుతం హిజాబ్ అంశంపై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధించారు. దీనిపై దేశంలోని పలు చోట్ల నిరస�
మెక్సికో సిటీ: పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి దూసుకొచ్చింది. అయితే గుంపులోని వందలాది పక్షులు అనూహ్యంగా మరణించాయి. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ నెల 7న చివావాలో పసుపు తల ఉన్న నల్ల రంగు పక్షుల గుంపు �
న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డుపై కొందరిని మరి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఈ ఘటన జర�
చండీగఢ్: ఒక తల్లి తన కుమారుడ్ని బిల్డింగ్ పదవ అంతస్తు నుంచి ప్రమాదకరంగా కిందకు వేలాడదీసింది. ఒళ్లు జలదరింప జేసే ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఫరీదాబాద్ సెక్టార్ 82లోని రెసిడెన్షియల్ సొసైటీలో నివాసం ఉంటు�
రోజూ ఎక్సర్సైజ్ చేస్తే దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ సాహసమే చేశాడు. ఐస్ గడ్డలేసిన నీళ్లలో అరగంట సేపు ఉండి ఆశ్చర్యపరిచాడు.