కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైన్యం పాల్పడుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యుద్ధం మూడో రోజుకు చేరగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా సైనిక దళాలు దూసుకెళ్తున్నాయి. అయితే రష్యా�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాదాపుగా రాజధాని కీవ్ను సమీపించాయి. దీంతో ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా ప్రతిఘటిస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్ పౌరులు కూడా తమ వంతు ధైర్య �
లక్నో: ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓటర్ల క్షమాపణలు కోరారు. ఐదేండ్ల కాలంలో తాను చేసిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు. అక్కడితో ఆగక కుర్చీపైకి ఎక్కి చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు కూడా తీశారు. ఉత్తరప్ర�
జైపూర్: కచోరీల కోసం ట్రైన్ డ్రైవర్ ప్రతి రోజూ ఒక చోట రైలును నిలిపేవాడు. ఒక వ్యక్తి ఆయనకు ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ అల్పాహార ప్యాక్ను అందజేసేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో రైల్వే అ�
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�
కోల్కతా: ఒక పెద్ద గొయ్యిలో పడిన ఏనుగును రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు తమ బుర్రకు పదునుపెట్టారు. చివరకు చిన్నప్పుడు చదివిన ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. దానిని అమలు చేసి ఆ ఏనుగును క
పాట్నా: ప్రస్తుతం హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం మెల్లగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ముస్లిం యువతిని �