Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ వైద్య పరీక్షల కోసం ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్కు వెళ్లనున్న�
గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో.. గత మూడు నాలుగు రోజులుగా సీజనల్ వ్యాధుల బారినపడి నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఓపీల సంఖ్య అనూహ్యంగా పెరిగ
వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో 297 డెంగ్యూ కేసులు నమోదవగా..
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తె�
Vishal | పందెం కోడి, భరణి, పొగరు, డిటెక్టివ్తోపాటు పలు సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశాల్ (Vishal). అయితే మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరూ ఊహించని విధంగా విశాల్ మొహ�
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టగా, అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇళ్లకు పంపించి వేశారు.
సిర్పూర్(టీ) మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. రెండు రోజుల్లో దాదాపు 35 మంది విద్యార్థులు జ్వరం బారిన పడ్డారు. ఆదివారం 23 మంది విద్యార్థులకు ఒకేసారి జ్వరం �
జ్వరాలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రజలకు సూచించారు. షాద్నగర్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన ఆకస్మికంగా తని�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైర ల్ ఫీవర్ బారిన పడ్డారు. జిల్లాలో 8654 మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 5140 మందికి డెంగీ పరీక్షలు చేయ గా 25 కేసులు నమోదయ్యాయి.