వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.
వానలు కురుస్తున్నాయి.. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పది మంది�
Viral fever | కేరళ (Kerala) రాష్ట్రంలో విషజ్వరాలు (Viral fever) ఆందోళన కలిగిస్తున్నాయి. గత 10 రోజులుగా రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రోజుకు 10 వేల మందికి పైగా ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న�
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
paracetamol | గత నెల రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు రోజు
రోజుకు పెరుగుతున్నారు. ఓ జిల్లాలో ప్రతి ఇంట్లోని నలుగురు వ్యక్తుల్లో ఒకరు జ్వరపీడితులే. దీంతో
పారాసిటమాల్ మాత్రల
పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో ప్రసవించిన మహిళ మృతికి వైరల్ ఫీవరే కారణమని, ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయలేదని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి స్పష్టం చేశారు.
వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పులకు ఆరోగ్య సంరక్షణ మరింత అవసరం. ఈ రోజుల్లో కొంచెం నిర్లక్ష్యం చేయడంతో ఆరోగ్య దెబ్బతింటుంది. మారుతున్న వాతావరణం.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తక్షణ ప్�
చెన్నై : తమిళ హీరో శింభు వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ శనివారం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడటంతోనే శింభును ఆస్పత్రికి తరలించారని, అయితే ఆయన కొవిడ్-19తో బ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులు వైరల్ జ్వరం బారిన పడుతున్నారు. గీతా కాలనీలోని చాచా నెహ్రూ ఆసుపత్రిలో పలువురు పిల్లలు అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పిల్లల రోగుల సంఖ్య పెరుగుత�
లక్నో: ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రయాగరాజ్లోని మోతీలాల్ నెహ్రూ హాస్పిటల్లో ప్రస్తుతం 171 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. వారంతా వైరల్ ఫీవర్, ఎన్సెఫాలిటిస్, న్యు�
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ
భోపాల్: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు నేలపై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం వైద్య అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని బార్వానీలో ఈ ఘటన జరిగింది. స్థానిక జిల్లా ఆసుప