ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ
భోపాల్: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు నేలపై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం వైద్య అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని బార్వానీలో ఈ ఘటన జరిగింది. స్థానిక జిల్లా ఆసుప